నడిరోడ్డుపై యువతి సజీవ దహనం

లక్నో,(జనంసాక్షి): ఉత్తర ప్రదేశ్‌లో ఒక యువతిని నడిరోడ్డుపై సజీవ దహనం చేశారు. బిజనూర్‌ జిల్లా ముద్దూరులో ఈ దారుణ ఘటన జరిగింది. అయిదారుగురు దుండగులు నడిరోడ్డుపై యువతిని సజీవదహనం చేసి పారిపోయారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.