టీటీ ఛాంపియన్షిప్లో విజయం సాధించిన భారత్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): దక్షిణాసియా టీటీ ఛాంపియన్షిప్లో శ్రీలంకపై 3-0 పాయింట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. శ్రీలంక క్రీడాకారిణి సిరిసేనపై 11-1, 12-10, 11-5 పాయింట్ల తేడాతో రాష్ట్ర క్రీడాకారిణి శ్రీజ గెలుపొందింది. త్వరలో దోహాలో జరిగే టీజీ ఛాంఫియన్షిప్కు శ్రీజ అర్హత సాధించింది.