ఎన్నికల సిబ్బందిని బెదిరించిన మావోయిస్టులు

విశాఖ జిల్లా : పోలింగ్‌ బూత్‌ను వదిలి వెళ్లాలంటూ విశాఖ జిల్లా జి. మాడుగుల ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం రాత్రి మావోయిస్టులు ఎన్నికల సిబ్బందిని బెదిరించారు. మావోయిస్టుల బెదిరింపుల దృష్యా పోలీసులు ఎన్నికల సిబ్బందికి భారీగా భద్రత కల్పిస్తున్నారు.