ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు జవాన్ల కిడ్నాప్‌

ఛత్తీస్‌గఢ్‌,(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. నారాయణ్‌పూర్‌ జిల్లా బేనూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధితోని అటవి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గ్రీన్‌హంట్‌ పేరుతో  జవాన్లు ఆదివాసులపై  దౌర్జన్యాలకు పాల్పడుతున్నందుకే ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం.