భారత్‌లో సింగపూర్‌ నూతన హైకమిషనర్‌ నియామకం

న్యూఢిల్లీ : భారత్‌లో సింగపూర్‌ తన కొత్త హైకమిషనర్‌గా లిమ్‌ థౌన్‌ను నియమించింది. నూతన కమిషనర్‌ ఆగస్టు 12 నుంచి బాధ్యత నిర్వర్తిస్తారని ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది.