యువతిపై ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారం

రాజమండ్రి : ఓ యువతిపై ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని అమ్మవారి గుడివద్ద యువతిని ఆటోడ్రైవర్లు వదిలి వెళ్లారు.