ప్రభుత్వాన్ని లెక్కలు తేల్చమన్న కాగ్‌

ఢిల్లీ: ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఢిల్లీలో విమానాశ్రయం సహా పలుచోట్ల నీరు నిలిచిపోవడంతో సాధారణ జనజీవనానికి ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో కాగ్‌ జోక్యం చేసుకుంది. ఢిల్లీలో వరద నివారణ చర్యలకు , మురికినీటి పారుదల వ్యవస్థ మెరుగుపర్చడానికి, నీరు నిలవకుండా చేపట్టిన చర్యలకు ఎంత డబ్బు ఎలా ఖర్చు చేసిందీ ల్కెలు చూపాల్సిందిగా కాగ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది.