వీర జవాన్లకు భారత్ ఘన నివాళులు
ఢిల్లీ: కార్గిల్ యుద్ధంలో మరణించిన వీర జవాన్లకు భారత్ ఘన నివాళులర్పించింది. ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద జరిగిన కార్యక్రమంలో రక్షణమంత్రి ఏకే ఆంటోని, తివిధ దళాధిపతులు పాల్గొని వీర జవాన్లకు నివాళులర్పించారు.
ఢిల్లీ: కార్గిల్ యుద్ధంలో మరణించిన వీర జవాన్లకు భారత్ ఘన నివాళులర్పించింది. ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద జరిగిన కార్యక్రమంలో రక్షణమంత్రి ఏకే ఆంటోని, తివిధ దళాధిపతులు పాల్గొని వీర జవాన్లకు నివాళులర్పించారు.