రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లో జరగదు: మంత్రి శైలజానాథ్‌

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై వస్తున్నవన్నీ వూహాగానాలేనని మంత్రి శైలజానాథ్‌ అన్నారు. ఆయన ఢిల్లీలో విలేకర్లను కలిశారు. ఢిల్లీలో ముఖ్యనేతలందరినీ కలిశామన్నారు. రాష్ట్రవిభజన ఎట్టి పరిస్థితుల్లో జరగదన్నారు.