తిరిగి ప్రారంభమైన ఉభయ సభలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): వాయిదా అనంతరం ఉభయ సభలు తిరిగి ప్రారంభం అయ్యాయి. గందరగోళ పరిస్థితుల మధ్య వాయిదా పడ్డ సభల్లో మళ్లీ అదే పరిస్థితి కొనసాగుతుంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర టీడీపీ ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు.