లాభాలతో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు ఉదయం లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 212 పాయింట్లు, నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో మార్కెట్లు ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 66.59 గాఉంది.