లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 130 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. రూపాయి పతనం కొనసాగుతుంది. నిన్న 65.70 పైసల వద్ద ముగిసిన రూపాయి ఈ రోజు 66.10 పైసల వద్ద ప్రారంభమైంది.