7వ సారి అధ్యక్షునిగా ఎన్నికైన కేసీఆర్‌

నిజామాబాద్‌ : టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు అర్మూర్‌ చేరుకున్నారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌ నాయిని నరసింహారెడ్డి ప్రకటించారు. కేసీఆర్‌ వరుసగా ఏడోసారి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

తాజావార్తలు