షాంఘై జూలో పులి దాడి : వ్యక్తి మృతి
ఇంటర్నెట్ డెస్క్,హైదరాబాద్: ఛైనాలోని షాంఘై జూపార్క్లో సిబ్బందిపై పులి దాడి చేయడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. జూపార్క్కు చెందిన సిబ్బంది దక్షిణ చైనా పులులు ఉన్న ఎన్క్లోజర్ సమీపంలో శుభ్రపరుస్తుండగా పులి దాడి చేయడంతో ఒకరు తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు తెలిపారు.