అధికారులందరూ అవినీతిపరలు కాదు: కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ : ఢిల్లీలో ప్రభుత్వాధికారులందరూ అవినీతిపరులు కాదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. కొరదరు అధికారులు మాత్రమే అవినీతిపరులని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారుల అవినీతిపై ఏర్పాటు చేసిన ఫిర్యాదు విభాగానికి ఫోన్‌ కాల్ప్‌ వస్తున్నాయని ఆయన తెలిపారు.