_శ్రీరంగపూర్ మండల కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్ట్_*

శ్రీరంగాపురం: జులై 21 (జనంసాక్షి):

గాంధి కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతు సోనియా గాంధీ గారిపై తప్పుడు ED ఈడీ కేసులోనూ బనాయిస్తూ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నా మోడీ ప్రభుత్వానికి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈడి ముట్టడికి బయలుదేరిన మండల కాంగ్రెస్ నాయకులని అక్రమ అరెస్టు చేసి శ్రీరంగాపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజేంద్ర ప్రసాద్ యాదవ్,టీపీసీసీ బీసీ విభాగం ఉపాధ్యక్షులు, రైతు కమిటీ అధ్యక్షుడు రాముడు,కంబాలాపూర్ ఎంపీటీసీ ఎల్ల స్వామి, మండల కాంగ్రెస్ నాయకులు పురుషోత్తం, మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ తదితరులను పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది.