పెరుగుతున్న పట్టణీకరణతో కాలుష్యం నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలం న్యూఢల్లీి,డిసెంబర్20 (జనంసాక్షి): పర్యావరణ పరిరక్షణ అన్నది కేవలం నినాదంగా మారింది. ఢల్లీి విషయమే తసీఉకుంటే వాతావరణ కాలుష్యం …
` జలమండలి ఎండీగా సుదర్శన్రెడ్డి ` 11 మంది అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు హైదరాబాద్(జనంసాక్షి): రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ …
` ఏకకాలంలో 4 లక్ష్యాలను ఢీ కొట్టిన ఆధునాతన క్షిపణి వ్యవస్థ ` డీఆర్డీవో అద్భుత విజయం దిల్లీ(జనంసాక్షి):రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) రూపొందించిన ఆకాశ్ …
` ఫిబ్రవరి 21నుంచి నుంచి ప్రారంభం: మంత్రి సీతక్క ` జాతర నిర్వహణకు రూ.75కోట్లు విడుదల హైదరాబాద్(జనంసాక్షి):మేడారం జాతర 2024 ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని …
` ఆర్థిక వనరులను సమీకరిద్దాం ` తక్షణ కర్తవ్యాలపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్తో సీఎం రేవంత్రెడ్డి భేటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆర్బీఐ మాజీ …
` గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చుల పూర్తి వివరాలివ్వండి ` జలవివాదాలపై ట్రిబ్యునల్స్ వద్ద గట్టి వాదన వినిపించాలి ` ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సీఎం …
భాజపా ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష సోన్భద్ర(జనంసాక్షి): మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఉత్తర్ప్రదేశ్లో భాజపా ఎమ్మెల్యేకు ప్రజాప్రతినిధుల న్యాయస్థానం 25 ఏళ్ల కఠిన …
` ఎవరితోనూ పొత్తులుండవు:కిషన్రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి):జనసేనతో ఇక పొత్తులు లేవని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతో పొత్తులు ఉండవని …
` ఫ్రాన్స్ ప్రతినిధులతో ఐటి మంత్రి శ్రీధర్ బాబు భేటీ హైదరాబాద్(జనంసాక్షి):ఫ్రెంచ్ కంపెనీ మెరియో సిఇవో రెమి ప్లెనెట్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం శుక్రవారం …