Author Archives: janamsakshi

నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ ముందంజ..

నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం: 6వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి మొత్తం 17,120 ఓట్లతో ముందంజలో ఉన్నారు.. కాంగ్రెస్ (మల్లు రవి) …

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు..

ముంబయి: ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల నేపథ్యంలో సోమవారం సరికొత్త రికార్డులు సృష్టించిన స్టాక్‌ మార్కెట్లు  నేడు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో …

కడప పార్లమెంట్‎లో వైఎస్ షర్మిల ముందంజ..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ ప్రతి రౌండు ఓట్ల లెక్కింపులో పోటీ చేసిన అభ్యర్థులకు చమటలు పడుతున్నాయి. కడప లోక్ సభ నియోజకవర్గంలో వైఎస్ అవినాష్ …

పోటీ చేసిన 2 స్థానాల్లో రాహుల్ గాంధీ సూపర్ లీడ్

కేంద్రంలో టఫ్ ఫైట్ నడుస్తోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ.. ఇండియా కూటమి మెరుగైన ప్రదర్శన చేస్తుంది. ప్రస్తుంతం ఇండియా కూటమి 297 స్థానాల్లో ఆధిక్యంలో …

రాజమండ్రి రూరల్ లో బుచ్చయ్య చౌదరి తొలి విజయం…

రాజమండ్రి రూరల్ లో 18 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి 61,564 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి గోరంట్ల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఖాతాలో తొలి …

మ‌ల్కాజిగిరిలో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల స‌త్తా

ప్ర‌స్తుతం ఆయ‌నకు ల‌క్ష 40వేల ఓట్ల ఆధిక్యం రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్య‌ర్థి సునీతారెడ్డి మ‌ల్కాజిగిరిలో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ స‌త్తా చాటుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న …

పిఠాపురంలో జ‌న‌సేన 4300 ఓట్ల దూసుకుపోతున్న ప‌వ‌న్

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు …

తెలంగాణలో కాంగ్రెస్ – బీజేపీ హోరా హోరీ

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు తొలి ట్రెండ్స్ విడుదలయ్యాయి. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తోలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు అధికారులు. ఈ …

మెదక్‌లోనూ బీఆర్‌ఎస్‌కు నిరాశ.

ఆశలు పెట్టుకున్న మెదక్ స్థానం కూడా చేజారేలా కనిపిస్తోంది. ట్రెండ్స్ మొదలయ్యాక తొలి నుంచీ ఆధిక్యంలో కొనసాగిన ఆ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం రెండోస్థానంలోకి దూసుకెళ్లారు. …

లోక్‌సభ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థుల ముందంజ

ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్ర‌భంజ‌నం కొన‌సాగుతోంది. కూట‌మి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి 154 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జ‌న‌సేన …