ఎడిట్ పేజీ

అక్రమ అరెస్టులను ఖండిరచండి

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆర్మూరులో చేపట్టిన పోడు భూముల పట్టాలు ఇవ్వాలని, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేల, ఇల్లు ముట్టడి కార్యక్రమంలో …

మరమ్మత్తుకు నోచుకోని నవీపేట బస్టాండ్‌

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): నవీపేట మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలోకీ రావాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. బస్టాండ్‌ భవనం పైపెచ్చులు ఊడి ప్రయాణికులపై పడడంతో గాయలపాలవుతున్నారు. బస్టాండ్‌ ఆవరణలో పిచ్చిమొక్కలు పెరగడంతో …

మోర్తాడ్‌ మండలంలో నెగెటివ్‌ నిర్ధారణ

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): మోర్తాడ్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కరోనా నిర్దారణ పరీక్షలో నెగెటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి డాక్టర్‌ రవి తెలిపారు. …

ఇద్దరు దొంగల అరెస్ట్‌

కామారెడ్డి,ఆగస్టు17(జనంసాక్షి): కామారెడ్డి రూరల్‌ సిఐ చంద్రశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో దేవునిపల్లి ఎస్‌ఐ రవికుమార్‌ తమ పోలీస్‌ సిబ్బందితో టేక్రియాల్‌ గ్రామం వద్ద పెట్రోలింగ్‌ చేస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు …

పడిపోతున్న సిఎం జగన్‌ గ్రాఫ్‌

ఏడాదిన్నరలో ఇప్పటికీ ఎంతో తేడా ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న ఇండియాటుడే సర్వే న్యూఢల్లీి,ఆగస్టు17(జనంసాక్షి): ఏడాదిన్నర క్రితం వరకు దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా వెలుగొందిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ …

కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు 5లక్షలు ఇవ్వాలి

వైసిపి ప్రభుత్వం ఏ ఒక్క హావిూ నెరవేర్చడం లేదు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు ఒంగోలు,ఆగస్టు17(జనంసాక్షి): కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 5 లక్షల …

పెళ్లిళ్లకు 150మందికే అనుమతి

ఖచ్చితంగా రూల్స్‌ పాటించేలా చూడాలి అధికారులకు సిఎం జగన్‌ స్పష్టీకరణ అమరావతి,ఆగస్టు17(జనంసాక్షి): ఏపీలో కర్ఫ్యూని సడలించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ …

బాసర గోదావరి నదిలో గుర్తు తెలియని వ్యక్తి మతదేహం లభ్యం

నిర్మల్‌,ఆగస్టు17(జనంసాక్షి): నిర్మల్‌ జిల్లా బాసర గోదావరి నది వద్ద గల ఓకటో నంబరు స్నానఘట్టం వద్ద బాసర పోలీసులకు మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి (34) …

సీజనల్‌ వ్యాధులపై అవగాహన

ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల వెల్లడి నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): భీంగల్‌ పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో సీజనల్‌గా వచ్చే వ్యాధుల గురించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్‌ సుచరిత …

భువనగిరి ఆస్పత్రి ఆవరణలో గంజాయి మొక్కలు

గుర్తించి పెరికి వేసిన ఎకసైజ్‌ అధికారులు భువనగిరి,ఆగస్టు17(జనంసాక్షి): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానా మార్చురీ ఆవరణలోని ఖాళీ స్థలంలో ఇతర మొక్కలతో పాటు …