కరీంనగర్

కాళేశ్వరానికి భారీగా వరద తాకిడి

మేడిగడ్డలో 85 గేట్లు, సరస్వతీ బ్యారేజీలో 62 గేట్లు ఎత్తివేత జయశంకర్‌ భూపాలపల్లి,జూలై13(జనంసాక్షి ): భారీ వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. గత రెండు రోజులుగా ప్రాజెక్టులోకి …

కూలిపోతున్న పాత ఇండ్లు.. అందని తక్షణ సహాయం

జనంసాక్షి,: ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలకు ఊళ్లలో పాత ఇండ్లు కూలిపోతున్నాయి. నాలుగైదు రోజులుగా ముసురు పట్టడం,  మధ్యలో ఒక్కరోజు కూడా ఎండ తగలకపోవడంతో మట్టి ఇండ్లు నాని …

లోతట్టు ప్రాంతాలు, స్లమ్ ఏరియాల పై దృష్టి పెట్టండి

డ్యాం, ఎల్ఎండి దగ్గరి ప్రజలకు పునరావాస కేంద్రాలకు తరలించాలి * వర్షాలతో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి * ఆస్తి,ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టండి * …

కేంద్రం నిధులతోనే గ్రామాల అభివృద్ధి

రీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని, గ్రామాల్లో …

కరీంనగర్ జిల్లా కలెక్టర్ తో బండి సంజయ్ భేటీ

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో పరిస్థితిపై ఆరాభారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో పరిస్థితిపై ఆరా🔸జిల్లా యంత్రాంగం అలర్ట్ గా ఉందని వివరించిన కలెక్టర్🔸సహాయ, పునరావాస చర్యలను వేగవంతం …

గోదావరి నది మధ్యలో చిక్కుకు 9 మంది వ్యవసాయ కూలీలు

స‌హ‌య‌క చ‌ర్య‌లు చేప‌ట్టిన రిక్యుటీం నియోజకవర్గం బోర్న పల్లి గ్రామానికి చెందిన 9 మంది వ్యవసాయ కూలీలు బోర్నపల్లి శివారు కుర్రు ప్రాంతంలో గోదావరి నది మధ్యలో చిక్కుకుపోగా …

జలమయంగా మారిన సీతారామ కాలనీ

, జనంసాక్షి : పెద్దపల్లి జిల్లా మంథని మండలం సూరయ్యపల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని శ్రీ సీతారామ కాలనీ గత నాలుగు రోజులు గా కురుస్తున్న వర్షాలకు …

ఏఐసీసీ సెక్రటరీ శ్రీధర్ బాబు ను సన్మానించిన బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు తిరుపతి యాదవ్

c. జనంసాక్షి : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ కార్యదర్శితో పాటుగా కర్ణాటక రాష్ట్ర ఇంఛార్జిగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి, …

ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో

  జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామంలో ఉన్న ఐలాండ్ లో చిక్కుకున్న 9 మంది వ్యవసాయ కూలీలు సురక్షితంగా తీసుకురావడానికి ప్రభుత్వం NDRF లేదా …

బోర్నపెల్లి గోదావరి నది ఒడ్డున ఉన్న “కుర్రు” లో చిక్కుకున్న రైతులు

…సంఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ రవి, అధికారులు పరిశీలన రాయికల్ మండలం బోర్నపల్లి (రెవెన్యూ) గోదావరి నది మద్యలో వున్న కుర్రు ప్రాంతంలో చిక్కుకున్నా 9 మందీ …