కరీంనగర్

*వర్షాల పై మంత్రి గంగుల సమీక్ష

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి * అన్ని శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండాలి * రోడ్ల మీద నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలి …

బండి సంజయ్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన నేతలు

  *రాష్ట్ర వ్యాప్తంగా బండి తరపున సేవా కార్యక్రమాలు కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :• బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి …

బండి ” మౌనదీక్ష

కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి) : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రమైన కరీంనగర్ లోని స్థానిక వర లక్ష్మి గార్డెన్ లో బిజెపి స్టేట్ చీఫ్ …

సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతాం..

2 కోట్లతో సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్ పనులను ప్రారంభించిన మంత్రి గంగుల కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) : కరీంనగర్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని సంక్షేమ …

కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు బండి సంజయ్ ఫోన్

  *సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచన కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) : కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) :• భారీ వర్షాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర …

కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కు ఐఎస్ఓ గుర్తింపు

  కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) : కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కార్యాలయం (సిపిఓ) నకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) గుర్తింపు లభించింది. ఈ …

కడెం కాలువకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

గత వారం నుంచి కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుండి వచ్చిన వరద నీటితో కడెం నారాయణ ప్రాజెక్ట్ నిండిపోవడంతో దిగువ వ్యవసాయ భూములకు నీరు అందించాలని …

రాష్ట్రంలో చేపపిల్లల ఉత్ఫత్తిని గాలికోదిలేసిన మత్మ్యశాఖ.

మత్మ్యకారులను పూర్తిగా నట్టేట ముంచేస్తున్నారు. -ఇతర రాష్ట్రాలకి కాంట్రాక్ట్లు ఇవ్వడం సరికాదు. మెట్ పల్లి (జనంసాక్షి) జూలై 9 రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వందలకోట్ల వేచ్చించి విత్తన …

భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

దండం పెడతా.. లారీలను జాగ్రత్తగా నడపండి

జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్ జనంసాక్షి, మంథని : మంథని మండలం పుట్టపాక గ్రామంలో మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారి పై లారీ లను జాగ్రత్తగా నడపాలని డ్రైవర్ల …