కరీంనగర్

గ్రామాల్లో పారిశుద్యానికి ప్రాధాన్యం

కరీంనగర్‌,ఫిబ్రవరి26 (ఆర్‌ఎన్‌ఎ):ప్రభుత్వం గ్రామపంచాయతీలకు అందిస్తున్న ట్రాక్టర్లు సద్వినియోగం చేసుకుంటూ పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దాలని పంచాయితీ అధికాఉఉల అన్నారు. నూతన పంచాయతీ చట్టాన్ని అనుసరించి సర్పంచ్‌ లు విధివిధానాల …

వేములవాడలో శివరాత్రి ఉత్సవాలు

28 నుంచి 2 వతేదీ వరకు జాతర భారీగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు వేములవాడ,ఫిబ్రవరి25(జనం సాక్షి): దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం మహాశివరాత్రి జాతరకు ముస్తాబవుతోంది. …

ఆలయాల అభివృద్దికి పెద్దపీట

కరీంనగర్‌,ఫిబ్రవరి24(జనం సాక్షి): రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. గురువారం నగరంలోని …

బదిలీపై వెళ్తున్న మండల సబ్ పోస్ట్ మాస్టర్

              నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సబ్ పోస్ట్ మాస్టర్ లకు సన్మానం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి …

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో అధికారులు ఇష్టారాజ్యం

లక్కీ డ్రా లో పేరు వచ్చిన అర్హురాలు పేరు తొలగించారు సిరిసిల్ల టౌన్ (జనంసాక్షి) సిరిసిల్ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని …

జటిలమైన సమస్యలపై దృష్టి సారించాలి

ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బిజినేపల్లి. ఫిబ్రవరి.21. జనం సాక్షి. మండల అధికారులు ప్రజా ప్రతినిధులు మమేకమై మండలంలోని ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామ సర్పంచ్ …

అక్రమ లేఅవుట్ల  పైన, కట్టడాలపై,విచారణ జరిపించండి 

 ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించిన బిజెపి పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్  హుస్నాబాద్ ఫిబ్రవరి 21 (జనం సాక్షి ) హుస్నాబాద్ పట్టణంలో పుట్టగొడుగుల్లా అక్రమ లేఔట్లు, …

ఎన్టీపిసి బూడిదపై కేంద్రానికి ఎంపి వివరణ

తక్షణ  చర్యలు తీసుకోవాలని వినతి పెద్దపల్లి,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి):  ఎన్టీపీసీ సంస్థ బూడిద కాలుష్యం వల్ల నష్టపోతున్న పెద్దపల్లి జిల్లాలోని కుందన్‌పల్లి గ్రామస్తుల సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చూపాలని …

జనంసాక్షి ఎఫెక్ట్

రోడ్డు లేకుండా అవస్థలు పడుతున్నాం అనే వార్తకి స్పందన రోడ్డు పనులు ప్రారంభం.. మల్హర్,జనంసాక్షి మల్హర్ మండలోని బిసి కాలనిలో 4వ వార్డ్ 5వ వార్డ్ ప్రజలు …

ఎన్టీపిసి బూడితతో ప్రజలకు అనారోగ్యంకలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

పెద్దపల్లి, ఫిబ్రవరి21 జ‌నంసాక్షి :  దేశానికి వెలుగులను ప్రసాదించే ఎన్టీపీసీ రామగుండం నియోజకవర్గం లోని కుందనపల్లి ప్రాంత ప్రజల జీవితాల్లో బూడిద కొడుతున్నదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ …