కరీంనగర్

రైతుల కోసం ఏనాడూ ఆలోచించని కాంగ్రెస్‌

విమర్శలు చేస్తే నష్టపోయేది వారే ప్రజలను తప్పుదోవ పట్టించలేరు ఎంపి వినోద్‌ స్పష్టీకరణ కరీనంగర్‌,మే30(జ‌నం సాక్షి): రైతులకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే…కాంగ్రెస్‌ నేతల కాళ్ల …

బస్సు ప్రమాదంలో చనిపోయిన ఐదుగురి గుర్తింపు

కరీంనగర్‌,మే29(జ‌నం సాక్షి): కరీంనగర్‌  జిల్లాలోని మానకొండూరు మండలం చంజర్ల వద్ద జరగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులు కొందరిని గుర్తించారు. ఈ ప్రమాదంలో  ఏడుగురు మృతి చెందిన …

ప్రభుత్వ ఆసుపత్రిలో సారిశుధ్యం

మంచిర్యాల,మే29(జ‌నం సాక్షి):  మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణలో శ్రద్ద తీసుకోవాలని  జిల్లా వైద్యాధికారి ఆదేశాలతో అధికారులు  కదిలారు. ప్రధానంగా పారిశుద్యం పై చర్యలకు ఉపక్రమించారు. పారిశుద్ధ్య చర్యలపై …

కరీంనగర్ జిల్లా చంజర్ల లో ఘోర రోడ్డు ప్రమాదం

రహదారులు రక్తసిక్తం – కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ – బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి – 30మందికిపైగా …

ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం

– రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి – కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రిలో వెల్‌నెస్‌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రులు కరీంనగర్‌, మే28(జ‌నం సాక్షి ) : తెలంగాణ ప్రజలకు …

గ్రామాల విలీనం నిలిపివేయాలి.. 

మంత్రి కేటీఆర్‌ను కోరిన సర్పంచ్‌లు రాజన్న సిరిసిల్లబ్యూరో, మే26(జనంసాక్షి) సిరిసిల్ల మండలంలోని గ్రామాలను సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ గ్రామాల సర్పంచ్‌లు మంత్రి కేటీఆర్‌కు …

బదిలీల్లో అవకతవకలపై భగ్గుమన్న ఉపాధ్యాయులు..

ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయం ముట్టడి రాజన్న సిరిసిల్లబ్యూరో, మే26(జనంసాక్షి) ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలు జరగడంపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. ఉపాధ్యాయ సంఘాల జేఏసీ …

నాలుగేండ్లకు ప్రజలకు నరకం చూపిస్తున్నమోడీ..

కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం రాజన్న సిరిసిల్లబ్యూరో, మే26(జనంసాక్షి) కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలకు నరకం చూపిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షులు …

జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ముందుంటాం.. 

టీయూడబ్ల్యూజేహెచ్‌ 143రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్‌పాషా రాజన్న సిరిసిల్లబ్యూరో, మే26(జనంసాక్షి) జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో ముందు వరుసలో ఉంటామని టీయూడబ్ల్యూజేహచ్‌ 143రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్‌పాషా అన్నారు. శనివారం జిల్లాలో …

రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్‌ మృతి….

భర్తకు తీవ్రగాయాలు. ఎల్లారెడ్డిపేమ మే 26 (జనంసాక్షి) : ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి పెట్రోల్‌బంక్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్‌ గ్రామానికి …