కరీంనగర్

మరుగుదొడ్ల నిర్మాణంలో అలసత్వం తగదు

జనగామ,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): బహిరంగ మలవిసర్జనను పారదోలి సంపూర్ణ స్వచ్ఛమైన పల్లెలుగా తీర్చిద్దిందేం దుకు మరుగుదొడ్ల నిర్మాణం వేగంగా చేపట్టాలని ఆర్డీవో ఎల్‌. రమేశ్‌ సంబంధిత సిబ్బందికి తెలియ పరిచారు. …

ఉమ్మడి రాష్ట్రం కన్నా అధ్వాన్నంగా ప్రభుత్వ తీరు

డీరల్ల సంఘం నేతల మండిపాటు కరీంనగర్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలోనైనా డీలర్ల సమస్యలు పరిష్కారం అవుతాయనుకుంటే ఉమ్మడి రాస్టంలో కన్నా పరిస్తితి అధ్వాన్నంగా తయరయ్యిందని డీలర్ల సంఘం జిల్లా …

ఆటోస్లార్టర్ల తొలగింపుపై క్షేత్రస్థాయి ప్రచారం

జనగామ,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ప్రభుత్వం 24గంటల విద్యుత్‌ సరఫారచేసేముందే ఆటోస్టార్టర్లను రైతులు స్వచ్ఛందంగా తొలగించుకోవాల్సి ఉంటుందని జనగామ విద్యుత్‌శాఖ డీఈ వై రాంబాబు అన్నారు. డిసెంబర్‌ 31 అర్ధరాత్రి నుంచి …

సబ్‌ప్లాన్‌ వెంటనే అమలు చేయాలి

కరీంగర్‌లో ముగింపు సభతో సమస్యలను ఎండగతాం : చాడ హైదరాబాద్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): బిసిలు, మైనార్టీల కోసం సబ్‌ప్లాన్లు రూపొందించి చట్టాలు చేయాలని సిపిఐ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు …

పోరుబాట బహిరంగసభ విజయవంతం చేయాలి

          సిపిఐ జిల్లా కార్యదర్శి రాంగోపాల్‌ రెడ్డి కరీంనగర్‌, నవంబర్‌ 30 (జ‌నంసాక్షి) సామాజిక తెలంగాణా- సమగ్రాభివృద్ది ద్యేయంగా అక్టోబర్‌ 6న …

తల్లి భాష తెలుగుపై పట్టు సాధించాకే ఇతర భాషల్లోకి వెల్లాలి

-జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ కరీంనగర్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): తల్లి భాషే అయిన తెలుగు భాషపై పట్టు సాదించి ఇతర భాషలు ఎన్నైనా నేర్చుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ …

జిల్లాలో ల్యాండ్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు సన్నాహాలు

జనగామ,నవంబర్‌30(జ‌నంసాక్షి): జిల్లాలో ల్యాండ్‌ బ్యాంకు ఏర్పాటుతో ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూశాఖ సన్నద్ధం అవుతోంది. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం, కబ్జాకు గురికాకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు …

భూ సర్వేతో వివాదాలకు చెక్‌: ఎమ్మెల్యే

జనగామ,నవంబర్‌30(జ‌నంసాక్షి): భూ రికార్డుల ప్రక్షాళనతో గ్రామాల్లో భూ వివాదాలకు చెక్‌ పడనుందని ఎమ్మెల్యే ముత్తి రెడ్డి అన్నారు. ఇందుకు ససర్వే ద్వారా ఎవరి భూమి ఎక్కడ అన్నది …

ఉచిత వైద్య శిబిరానికి స్పందన

పెద్దపల్లి జ‌నంసాక్షి :  పెద్దపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వైద్యులు వివిధ రకాల పరీక్షలను నిర్వహించారు. అనంతరం …

రైతులను ఆదుకునేదెపుడో?

కరీంనగర్‌,నవంబర్‌18(జ‌నంసాక్షి): బోధన, ఉపకారవేతన బకాయిల కోసం విద్యార్థులు పాట్లు పడుతున్నారని డిసిసి అధ్యక్షుడు మృత్యుంజయం అన్నారు. దళితబస్తీ కింద పట్టాలు ఇచ్చి భూములు చూపించడంలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి …