కరీంనగర్

బోయిన్‌పల్లి ఎస్‌గా బాధ్యతలను స్వీకరించిన కరుణాకర్‌

కరీంనగర్‌: బోయిన్‌పల్లి ఎస్‌ఐగా కరుణాకర్‌ ఈ రోజు బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్‌ఐ శ్రీలతను వీఆర్‌కు బదిలీ చేస్తూ కరీంనగర్‌పీటీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న కరుణాకర్‌ను ఇక్కడికి …

బోయిన్‌పల్లి ఎస్‌ఐగా బాధ్యతలను స్వీకరించిన కరుణాకర్‌

కరీంనగర్‌: బోయిన్‌పల్లి ఎస్‌ఐగా కరుణాకర్‌ ఈ రోజు బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్‌ఐ శ్రీలతను వీఆర్‌కు బదిలీ చేస్తూ కరీంనగర్‌పీటీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న కరుణాకర్‌ను ఇక్కడికి …

నంద్యాలలో ముగ్గురు దొంగల అరెస్ట్‌

కరీంనగర్‌: నంద్యాల పట్టణంలోని ఎస్భీఐ కాలనీలో మోటర్‌ బైక్‌పై వస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకుని నంద్యాల రెండో పట్టణ సీఐ రామాంజనాయక్‌ సోదా చేశారు. వారివద్ద 90గ్రాముల …

అయిలాబాద్‌లో పిచ్చి కుక్కల దాడిలో వృద్దురాలి మృతి

కరీంనగర్‌: వీణవంక మండలంలోని కిష్ణంపేట, అయిలాబాద్‌ గ్రామాలలో శుక్రవారం తెల్లవారు జామున పిచ్చికుక్కలు దాడి చేసి కరిచాయి. ఈ దాడిలో అయిలాబాద్‌ గ్రామానికి చెందిన పురంశెట్టి వీరమ్మ …

బస్వాపూర్‌కు చేరుకున్న సీపీఐ తెలంగాణ పోరుయాత్ర

కరీంనగర్‌: కొహెడ మండలంలోని బస్వాపూర్‌కు సీపీఐ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీపీఐ చేపట్టిన ప్రజాపోరు యాత్ర బస్వాపూర్‌కు చేరుకుంది. నారాయణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో …

మత్స్యకారుల వలలో చిక్కి కొండ చిలువ మృతి

కరీంనగర్‌: మహదేవ్‌పూర్‌ మండలంలోని కాళేశ్వరం గోదావరిలో జాలర్ల వలకు కొండ చిలువ చిక్కింది. అయితే కొద్ది సేపటి క్రితమే మృతి చెందినది.

సిరిసిల్లలో మరో నేత కార్మికుని ఆత్మహత్య

సిరిసిల్ల: నేత కార్మికుల బలవన్మరణాలు సిరిసిల్లలో కొనసాగుతున్నాయి. సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వేములవాడ మండలం నాంపల్లిగుట్టపై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనాస్థలనికి చేరుకొన్ని పోలీసులు, అధికారులు …

కానిపర్తిలో విద్యుత్‌ ట్రాన్స్‌పార్మర్లను ద్వసంచేసి కాపర్‌వైరు-అపహరణ

కరీంనగర్‌: కమలాపూర్‌ మండలంలోని కానిపర్తిలో గురువారం రాత్రి 4విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ద్వంసం చేసి కాపర్‌ వైరును దుండగులు అపహరించినట్లు గ్రామాస్థులు తెలిపారు.

90వేల టేకు మొక్కల పెంపకానికి 15లక్షల నిధులు మంజూరు

గంగాధర: మండలంలో ఉపాధిహామి పథకంలో భాగంగా వ్యవసాయ భూముల్లో 90వేల టూకు మొక్కల పెంపకం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇందెకోసం 15లక్షల రూపాయాలు మంజూరైనట్లు తెలిపారు.

భారీ వర్షానికి గంగాధరలో కూలిన ఇళ్లు-500ఎకరాల పంట మునక

కరీంనగర్‌: గంగాధరలో భారీ వర్షం కారణంగా సిమత్‌నగర్‌, తాడిజర్రి గ్రామాల్లో ఇళ్లు కూలిపోయాయి. గంటపాటు కురిసిన వర్షానికి 500ఎకరాల్లో పంటలు మునిగి పోయాయి.