కరీంనగర్

రామగుండంలో భారీ వర్షం-జలమయమైన లోతట్టు ప్రాంతాలు

కరీంనగర్‌:రామగుండంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జ్యోతినగర్‌ సయీపంలోని రామయ్యపల్లి, అన్నపూర్ణకాలనీ, న్యూకోరట్‌పల్లి, మల్కాపూర్‌, గోదావరిఖనిలోని సీతానగర్‌,అశోక్‌నగర్‌ ప్రాంతాల్లోకి నీరు చేరింది.

వర్షంతో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

రామగుండం: భారీ వర్షం కారణంగా రామగుండం- 3,ఓసీపీ -1,2 గనుల్లోకి నీరు చేరింది. దీంతో 15 వేల టన్నుట బొగ్గు ఉత్పత్తి నలిచిపోయిందని అధికారులు తెలియజేశారు.

కరీంనగర్‌లో తెలంగాణ ప్రజా పోరుయాత్ర

కరీంనగర్‌: సీపీఐ చేపట్టిన తెలంగాణ ప్రజాపోరు యాత్ర ఖమ్మం జిల్లాలో ప్రారంభమై ఇప్పటికే తెలంగాణ నాలుగు జిల్లాల్లో కొనసాగింది. ఈ రోజు నుంచి కరీంనగర్‌లో కొనసాగుతోంది. నాలుగు …

రామగుండం ఎన్టీపీసీలో సాంకేతిక లోపం

గోదావరిఖని: రామగుండం ఎన్టీపీసీ ఒకటో యూనిట్‌లో శుక్రవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 200 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఉదయం కురిసిన భారీ వర్షానికి భావిస్తున్నారు. …

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రభుత్వమె చెల్లించాలి

రేంగొండ :సింగరేణి ఉద్యోగులకు ఫీజు రీయింబస్‌ మెంట్‌ను ప్రభుత్వమే భరించాలి టీఅర్‌ఎన్‌వీ ఆద్వర్యంలో విధ్యార్థులు  ఈ రోజు రాస్తారోకో చేపట్టారు.ముందుగా టీఅర్‌ఎన్‌వీ నాయకుల అద్వర్యంలో మండల కేంద్రంలో

కాంట్రాక్ట్‌ పంచాయితీ కార్యదర్శుల నిరసన

కరీంనగర్‌: సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ కార్యలయం ముందు కాంట్రాక్ట్‌ పంచాయితీ కార్యదర్శుల మోకాళ్లపై నిలుచుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్‌ పంచాయతీ కార్యదర్శుల జిల్లా అధ్యక్షుడు …

కొహెడలో ఎరువుల పంపిణీ కిక్కిరిసిన రైతులు

కరీంనగర్‌: మండల కేంద్రంలో రైతులు ఎరువుల కోసం బారులు తీరారు. 1000 బస్తాల ఎరువులు కేటాయించారు. ఇక్కో రైతుకు రెండు బస్తాలు ఇవ్వనున్నారు.

కరెంటు కోతలకు నిరసనగా ధర్నా

కరీంనగర్‌: రామడుగు మండలంలోని షానగర్‌లో విద్యార్థులు, గ్రామస్థులు కలసి విద్యుత్‌ కోతలకు నిరసనగా ధర్నా చేపట్టారు. ఉదయం 8గంటనుండి 10.30 వరకు ధర్నా చేశారు. దీంతో వాహనాలు …

బీజేపీ బంద్‌ సంపూర్ణం

కరీంనగర్‌: నగరంలో బీజేపీ పిలుపునిచ్చిన బంద్‌ విజయవంతమైంది. నగరంలో వ్యాపార వర్గాలు సంపూర్ణ బంద్‌ పాటించారు. బ్యాంక్‌లు, వాణిజ్య సంస్థలు, బంద్‌ పాటించాయి. నగర అధ్యక్షుడు బండి …

గోదావరిఖనిలో కాంట్రాక్టు కార్మికుడి ఆత్మహత్యాయత్నం

గోదావరిఖని: కరీంనగర్‌ జిల్లా గోదావరి ఖనిలో కాంట్రాక్టు కార్మికుడు హరీష్‌ ఈ రోజు మధ్యాహ్నం ఎన్టీపీసీ సర్వీస్‌ భవనం పైకి  ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. అధికారులు …