కరీంనగర్

విద్యుత్‌ కోత పై టీఆర్‌ఎస్‌ నిరసన

కరీంనగర్‌ టౌన్‌ : వేళాపాళ లేని కరెంటు కోతకు నిరసనగా, టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు రవీందర్‌ సింగ్‌, మండల అధ్యక్షుడు నర్సయ్య ఆధ్వర్యంలో విద్యుత్‌ కోతలకు నిరసనగా …

ఎంపీ పొన్నంను విమర్శించే నైతిక హక్కు లేదు

కరీంనగర్‌ టౌన్‌, జూలై 16 (జనంసాక్షి) : ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను విమర్శించే నైతిక హక్కు వైఎస్సార్‌సీపీ నాయకులు పుట్ట మధు, కేకే, ఆది శ్రీనివాస్‌కు లేదని …

ప్రముఖ కవి కల్వకుంట్ల రఘనాథాచార్య మృతికి పలువురు సంతాపం

కరీంనగర్‌ టౌన్‌, జూలై 16 (జనంసాక్షి) : ప్రముఖ కవి, సాహితీవేత్త, పద్యకవి తెలుగు పండితుడు కల్వకుంట్ల రఘనాథాచార్య మృతికి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ సంతాపం …

కలెక్టర్‌కు వృద్ధుల సంక్షేమ సంఘం వినతి

కరీంనగర్‌ టౌన్‌, జూలై 16 (జనంసాక్షి) : కోరుట్ల పట్టణంలో వృద్ధుల సంక్షేమ సంఘం నివాసం కోసం ఆశ్రమానికి మూడెకరాల భూమిని ఇప్పించాలని కోరుట్ల వృద్ధ సంక్షేమ …

శ్రీరాంపూర్‌ పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులు

అస్వస్థతకు గురైన విద్యార్థులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్‌ పాఠశాలలో స్వస్థతకు గురైన విద్యార్థులను సోమవారం రాష్ట్ర …

తెలంగాణపై వైకాపా స్పష్టమైన వైకరి ప్రకటించాలి:టీఆర్‌ఎస్‌

కరీంనగర్‌: ఈ రోజు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కె.తారకరామారావు మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన వైకరి ప్రకటించాలని సిరిసిల్ల చేనేతపై విజయమ్మ మోసలి కన్నీరు కారుస్తుందని …

టిఆర్‌ఎస్‌ కరెంటు ఆఫిస్‌ ముట్టడి

కరీంనగర్‌ : పట్టణంలో టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కరెంటు కోతలకు నిరసనగా కరెంటు ఆఫిస్‌ ముట్టడించారు. ఈ సందర్భగా స్వల్ప ఆందోళన చొటుచేసుకుంది.

వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల సరిహద్దుల్లో ఉద్రిక్తత

కరీంనగర్‌ జిల్లాలోని మహాముత్తారం మండలం కోనంపేట శివారులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో సుమారు 1500 మంది రైతులు గుమిగూడారు. రెవెన్యూ, …

ఎన్టీపీసీ మూడో యూనిట్‌లో సాంకేతిక లోపం

కరీంనగర్‌: రామగుండం ఎన్టీపీసీ మూడో యూనిట్లో  సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారులు 200 మెగావాట్ల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తిని  నిలిపివేశారు. గత రెండు రోజుల క్రితమే …

జూలై 23న సిరిసిల్లలో విజయమ్మ బరోసా యాత్ర

కరీంనగర్‌: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సిరిసిల్లలో బరోసా యాత్ర చేపట్టనున్నట్లు అ పార్టీ నాయకులు ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ చేనేత …