ఆదిలాబాద్

పత్తికి గిట్టుబాటు ధర ఇవ్వాలి – కలెక్టర్‌ బదిలీకి డిమాండ్‌

ఆదిలాబాద్‌, నవంబర్‌ 1 : పత్తి ధర విషయమై కలెక్టర్‌కు, రైతు సంఘాల నేతల మధ్య వివాదం నెలకొంది. వ్యాపారస్తుల పక్షాన మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ను వెంటనే …

సాదా సీదాగా రాష్ట్ర అవతరణ వేడుకలు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 1 : ప్రభుత్వం చేపట్టిన రాష్ట్ర దినోత్సవ వేడుకలను తెలంగాణవాదులు  బహిష్కరించడంతో గురువారం స్థానిక పోలీస్‌ పేరేడ్‌  గ్రౌండ్‌లో అధికారులు మాత్రమే పాల్గొనడంతో సాదా …

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బహిష్కరించిన తెలంగాణ వాదులు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 1 : జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌  రాష్ట్ర ఆవతరణ దినోత్సవం గురువారం  నిరసనల, ఆందోళనల మధ్య కొనసాగింది. తెలంగాణ ఐకాస పిలుపు మేరకు రాష్ట్ర దినోత్సవ …

రెండోరోజుకు చేరిన ఐకెరెడ్డి పాదయాత్ర

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 31: తన రాజకీయ భవిష్యత్‌ కోసం మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర బుధవారం రెండోరోజుకు చేరుకుంది. పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోవడంతో ఆలకబూనిన  ఐకెరెడ్డి …

యాజమాన్యం వల్లే కార్మికులకు ఇబ్బందులు

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 31 : సింగరేణిలో యజమాన్యం రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో కార్మికులు మృత్యువాత పడుతున్నారని ఐఎన్‌టియుసి గౌరవాధ్యక్షులు, ఎమ్మెల్సీ వెంకటరావు ఆరోపించారు. ఈ ఏడాది జిల్లాలోని …

పత్తి కొనుగోలులో ప్రతిష్టంభన

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 31 : పత్తి ధర విషయంలో జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. పత్తి కొనుగోలు ప్రారంభించిన మొదటి …

పత్తి మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతులు

– ఆదిలాబాద్‌లో రాస్తారోకో – 5 కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్‌ ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 30 : పత్తి ధరను తగ్గించారని ఆగ్రహించిన రైతులు రాస్తారోకో నిర్వహించి …

సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 30 : జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతామని సిపిఐ జిల్లా కార్యదర్శి కె.శంకర్‌ పేర్కొన్నారు. జిల్లాలో పార్టీని పటిష్టం చేయడంతో పాటు స్థానిక …

పత్తి కొనుగోలులో మోసాలు జరగకుండా చర్యలు తీసుకొండి

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 30 : జిల్లాలో పత్తి కొనుగోలు ప్రారంభమైనప్పటికీ పత్తికి రైతులు అనుకున్న ధర రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఎరువులు, …

ప్రారంభమైన ఐకెరెడ్డి పాదయాత్ర

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 30 : జిల్లాలోని తిరుగులేని నాయకుడిగా చక్రం తిప్పిన మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డి తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు పాదయాత్ర చేపట్టారు. మూడు దశాబ్దాలుగా …