ఆదిలాబాద్

ఆటో-లారీ ఢీ : నలుగురు మృతి

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దీంతో నలుగురు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. ఆసిఫాబాద్‌ మండలంలోని మోతుగూడ వద్ద ఆటో లారీని ఢీకొనడంతో …

ఆదిలాబాద్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నగేష్‌

ఆదిలాబాద్‌: టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బోథ్‌ శాసనసభ్యుడు జి. నగేష్‌ పేరును చంద్రబాబు ప్రకటించారు. జిల్లా కార్యదర్శులుగా లోలం శ్యామ్‌సుందర్‌, అబ్దుల్‌కలాంను నియమించారు.

‘వ్యక్తిగత ఆరోపణలు తగవు’

ఆదిలాబాద్‌, నవంబర్‌ 6 : ప్రజాధారణ చూడలేక, రాజకీయంగా ఎదగలేక టిఆర్‌ఎస్‌ నాయకులు తెలుగుదేశం పార్టీపై, తనపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారని ఆదిలాబాద్‌ ఎంపి రమేష్‌ రాథోడ్‌ …

‘ఉద్యమంలోకి అన్ని పార్టీలు కలిసి రావాలి’

ఆదిలాబాద్‌, నవంబర్‌ 6 : ప్రజల పక్షాన పోరాడని పార్టీలకు మనుగడ ఉండదని ఐకాస నేతలు అన్నారు. రాష్ట్ర సాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు …

ఏ పార్టీలోనూ చేరను: వేణుగోపాలచారి

ఆదిలాబాద్‌, నవంబర్‌ 6 : ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ముథోల్‌ ఎమ్మెల్యే వేణుగోపాలచారి అన్నారు. తన రాజకీయ పునర్జన్మ ఇచ్చిన ఇక్కడి ప్రజలకు జీవితాంతం రుణపడి …

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 6 : విద్యుత్‌ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం ఎన్నో …

కలెక్టరుపై సీఎంకు ఫిర్యాదు

అదిలాబాద్‌ : పత్తి కోనుగోళ్ల విషయంలో కలెక్టర్‌ అశోక్‌ వ్యాపారులకు వత్తాసు పలుకుతున్నారని. అయనను వెంటనే బదిలీ చేయాలని కోరుతూ అఖిల పక్షం నేతలు ఈ రోజు …

అశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ

తలమడుగు : మండలంలోని ఉమ్మి, పూనగూడ అశ్రమ పాఠవాలలను మంగళవారం ఏజెన్సీ డీఈఓ గటిక అక్ష్మణ్‌ అకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాద్యాయుల పనితీరు, బోదనకు సంబందించి అరా …

రైల్వే ఔట్‌పోస్టు తనిఖీ

కాగజ్‌నగర్‌ : ప్రభుత్వ రైల్వే పోలిసు ఔట్‌సోస్టులో రైల్వే అదనపు డీజీపీ కౌముది సందర్శించారు. ఈ సందర్బంగా రికార్డులను పరిశీలించారు. అయన వెంట రైల్వే ఎస్పీ కాంతారావు …

ధాన్యం కోనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

ముదోల్‌ : మండలంలోని బ్రాహ్మణగాం, ఎడిబెడి గ్రామాల్లో ఐకేపీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాన్యం కోనుగోలు కేంద్రాలను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వెణుగోపాలచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా …