కరీంనగర్

సమస్యలను పట్టించుకోని కెసిఆర్‌

సకాలంలో అందని రియంబర్స్‌మెంట్‌ కరీంనగర్‌ డిసిసి అధ్యక్షుడు మృత్యుంజయం కరీంనగర్‌,నవంబర్‌19(జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో ప్రభుత్వ బోధన, ఉపకార వేతన బకాయిల కోసం విద్యార్థులు …

జిల్లా గ్రంథాలయాన్ని..  డిజిటలైజేషన్‌ చేస్తాం 

– నిరుపేద విద్యార్థుల చదువులకు గ్రంథాలయాలు వేదికలు కావాలి – 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో మంత్రి కమలాకర్‌ కరీంనగర్‌, నవంబర్‌14 (జనంసాక్షి)  : జిల్లా గ్రంథాలయాన్ని డిజిటలైజేషన్‌ …

విస్తరిస్తున్న డెంగ్యూ జ్వరాలు

జ్వరపీడితులతో జిల్లావాసుల ఆందోళన జగిత్యాల,నవంబర్‌9 (జనం సాక్షి):   జిల్లాలో ఎక్కడ చూసినా  డెంగ్యూ జ్వర పీడితులే కనిపిస్తున్నారు. రోజురోజుకు డెంగ్యూ జ్వరం బారిన పడినవారి సంఖ్య పెరుగుతోంది.జ్వరం తగ్గకపోగా, …

రైతులను వెన్నాడుతున్న ఖరీఫ్‌ కష్టాలు

అకాల వర్షాలతో పంటలకు తీరని నష్టం జగిత్యాల,నవంబర్‌8 (జనం సాక్షి) : రైతులను ఖరీఫ్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆరుగాలం శ్రమ ఆవిరైపోతోంది. …

ధాన్యం కొనుగోళ్లకు పక్కాగా ఏర్పాట్లు

మద్దతు ధరలకే అమ్ముకోవాలన్న ఎమ్మెల్యే జనగామ,నవంబర్‌4 (జనంసాక్షి) : రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని స్టేషన్‌ఘన్‌ఫూర్‌ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ధాన్య కొనుగోళ్లకు ఎక్కడిక్కడ ఏర్పాట్లు …

పంట నష్టపోయిన రైతులకు అండ

జగిత్యాల,నవంబర్‌4 (జనంసాక్షి) :  భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే డక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు.  గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన …

హైదరాబాద్‌ తర్వాత..  ఐటీకి కేరాఫ్‌ కరీంనగర్‌

– డిసెంబర్‌ చివరి నాటికి రెండో అతిపెద్ద ఐటీ టవర్‌ నిర్మాణం పూర్తి – 2020 నాటికి సరికొత్త కరీంనగర్‌ ను ఆవిష్కరిస్తాం – హుజూర్‌నగర్‌ ఫలితాలే …

కరీంనగర్‌పై గురి పెట్టిన గంగుల

మంత్రులు, ఎమ్మెల్యేల పట్టుతో విపక్షాలకు కష్టమే? కరీంనగర్‌,అక్టోబర్‌29(జనంసాక్షి) : రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూలును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి …

30న బిఎంఎస్‌లోకి కెంగెర్ల మల్లయ్య

పెద్దపల్లి,అక్టోబర్‌9 (జనం సాక్షి):  టీబీజీకేఎస్‌ మాజీ నేత కెంగర్ల మల్లయ్య ఈ నెల 30న బీఎంఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. ఇటీవలే రాజనీమా చేసిన ఆయన బిజెపి అనుబంధ సంఘంలో …

డబుల్‌ బెడ్రూం ఇళ్లకంటే..  టీఆర్‌ఎస్‌ భవన నిర్మాణమే ముఖ్యమా?

– మూడేళ్ల గడుస్తున్నా ఇళ్ల నిర్మాణాలు పూర్తికాలేదు –  టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌, అక్టోబర్‌7 ( జనం సాక్షి ) :  టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం …