కరీంనగర్

దగాపడ్డ తెలంగాణను మరింత దగా చేశారు

కుటుంబ పాలనతో ప్రజలను వంచించారు మాజీ మంత్రి శ్రీధర్‌ బాబు విమర్శ కరీంనగర్‌,నవంబర్‌27  (జనంసాక్షి) : నీళ్లు, నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కెసిఆర్‌ …

ఆరోగ్య రంగంలో కెసిఆర్‌ ముందుచూపు

ప్రాథమిక కేంద్రాల బలోపేతం: ఎమ్మెల్యే పెద్దపల్లి,నవంబరు 26(జనం సాక్షి): రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందుతున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. ఇటీవల …

ఆర్టీసీ ప్రైవేటీకరణకు కుట్ర

తక్షణం ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి: కాంగ్రెస్‌ కరీంనగర్‌,నవంబర్‌25( జనంసాక్షి): కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం దివాలా దిశగా పయనిస్తోందని డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం విమర్శించారు. లాభాల్లో ఉన్న తెలంగాణ …

కాళేశ్వరంతో రైతాంగానికి వరం

గోదావరి జలాలతో పొలాలకు కళ జనగామ,నవంబర్‌25 (జనంసాక్షి) : కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర రైతాంగానికి ఒక వరమని మాజీ మంత్రి,ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్టుగా …

ధాన్యాన్ని ఆరబెట్టుకుని తీసుకురావాలి

కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి జగిత్యాల,నవంబర్‌25 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేలా కృషి చేస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ …

కొనుగోలు కేంద్రాల్లోనే పంటలు అమ్ముకోవాలి

గిట్టుబాటు ధరలు ఇస్తున్నది ఇక్కడే: ఎమ్మెల్యే కరీంనగర్‌,నవంబరు 25 (జనంసాక్షి) : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే సుంకె …

మృత్యుమార్గంగా రాజీవ్‌ రహదారి

నిత్యకృత్యమైన ప్రమాదాలు సిద్దిపేట,నవంబర్‌21  (జనం సాక్షి) : రాజీవ్‌ రహదారిలో నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాల కారణంగా ఇది మృత్యుదారిగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. గతంలో ఈ …

చర్చనీయాంశంగా మారిన చెన్నమనేని పౌరసత్వం

మళ్లీ ఉప ఎన్నిక వస్తుందా అన్న చర్చ తుది తీర్పు కాదని వాదిస్తున్న రమేశ్‌ వేములవాడ,నవంబర్‌21  (జనం సాక్షి) : వేములవాడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రమేష్‌బాబు పౌరసత్వ …

తహసీల్దార్‌ కార్యాలయంలో రైతుహల్‌చల్‌

– కంప్యూటర్‌పై పెట్రోల్‌ చల్లి అధికారులకు బెదిరింపులు – అదుపులోకి తీసుకున్న పోలీసులు – కరీంనగర్‌ జిల్లాలో ఘటన కరీంనగర్‌, నవంబర్‌19(జనం సాక్షి) : విజయారెడ్డి ఉదంతం …

ఇంటింటికీ నీరు చేరేలా చూడాలి

చెత్త డంపింగ్‌ యార్డులకు తరలాలి అధికారులను ఆదేశించిన కలెక్టర్‌ శరత్‌ జగిత్యాల,నవంబర్‌19(జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ పనుల్లో అలసత్వం చూపకుండా …