కరీంనగర్
ఇబ్రహీంపట్నం లో మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినేని.సంతోష్ కుమార్ ప్రచారం
రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, మార్చ్ 06(జనంసాక్షి):- మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఇబ్రహీంపట్నం మండల పరిధిలో ఉపాధ్యాయులను, అధ్యాపకులను కలిసి క్రమ సంఖ్య-4 కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టీచర్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అయినేని.సంతోష్ కుమార్ అన్నారు ఈ … వివరాలు
మంథనిలో మళ్లీ మొదలైన దొంగల బెడద..! – బెంబెలెత్తిపోతున్న పట్టణ ప్రజలు ప్రజలు
జనంసాక్షి, మంథని : పెద్దపెల్లి జిల్లా మంథని పట్టణంలో గత కొంతకాలంగా దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాళాలు ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసుకున్న దొంగలు యదేచ్చగా వారి పని వారు సాఫీగా చేసుకుపోతున్నారు. పట్టణంలోని వాగుగడ్డ ప్రాంతంలో తాళం ఉన్న ఇంటిలో మళ్లీ దొంగతనానికి పాల్పడ్డారు. ఒక ప్రైవేట్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా … వివరాలు
విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఫిబ్రవరి 3. (జనం సాక్షి).కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల సిరిసిల్లలో సైన్స్ ప్రయోగాలు ప్రాజెక్టులు వినూత్న ఆవిష్కరణలు చేసిన అత్యున్నత ప్రతిభ కనబరిచిన ఇద్దరు విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అభినందించారు. శుక్రవారం పాఠశాలల్లో చదువుతున్న సిహెచ్ చక్రధర్(9 వ తరగతి) సిహెచ్ రుతిక(9 వ తరగతి) లను అభినందిస్తూ ఒక్కొక్కరికి … వివరాలు
ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..
ఎల్కతుర్తి 3 జనంసాక్షి వొడితల యువసేన అధ్యక్షుడు చిట్టి గౌడ్*గారి ఆధ్వర్యంలో ఘనంగా బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఇంద్రనిల్ బాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి మనవడు,స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారి తనయుడు యువనాయకుడు ఇంద్రనిల్ బాబు … వివరాలు
బడ్జెట్ లో పోతారం లిఫ్ట్ ఇరిగేషన్ కు నిధులు కేటాయించాలి – మంథని మాజీ జడ్పీటీసీ మూల సరోజన
జనం సాక్షి , మంథని : ఈ నెల 6 వ తేదీ న అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ లో మంథని మండలం లోని పోతారం లిఫ్ట్ ఇరిగేషన్ కు నిధులు కేటాయించాలని ఈ ప్రాంత రైతాంగం తరపున కోరుతున్నట్లు మంథని మాజీ జెడ్పిటిసి మూల సరోజన తెలిపారు. గతంలో 320 కోట్లరూపాయలతో … వివరాలు
ఎస్పీ అఖిల్ మహాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం.ఎస్పీ అఖిల్ మహాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఫిబ్రవరి 3. (జనంసాక్షి). ఎస్పీ అఖిల్ మహాజన్ ను సిరిసిల్ల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం అధ్యక్షులు ఆకుల జయంత్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పూల మొక్కను అందించి ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని జర్నలిస్టులకు సూచించారు. కార్యక్రమంలో సిరిసిల్ల … వివరాలు
గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేసిన దుబ్బ పల్లె సర్పంచ్
జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం దుబ్బ పల్లె గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు తోడబుట్టిన అన్న అన్న వలె సర్పంచ్ ఎరవెల్లి నరేష్ రావు శ్రీమంత కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ చేపట్టిన శ్రీమంత కార్యక్రమం కు ఆడబిడ్డల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా అక్కడున్న ప్రజానీకం సర్పంచ్ … వివరాలు
రొంపికుంటలో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
కమాన్ పూర్, జనం సాక్షి : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం రొంపి కుంట గ్రామానికి చెందిన మిరాల రాజు గుడిసె ఇల్లు గురువారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా కాలిపోయింది . షార్ట్ సర్క్యూట్ తో మంటలు పూర్తిగా వ్యాపించడం వల్ల ఇంట్లోని గ్యాస్ సిలిండర్ సైతం పేలిపోయింది. ఆ … వివరాలు
మంచినీళ్ల కోసం ఖాళీ బిందెలతో నిరసన
సిరిసిల్ల పట్టణం చంద్రంపేట 12 వార్డులో జ్యోతి నగర్ లోని ఒక కాలనీలో గత నెల రోజులుగా నల్ల నీళ్లు రావడంలేదని కాలనీవాసులు రోడ్డెక్కారు మిషన్ భగీరథ పైప్ లైన్ వేయకుండానే పాత పైపులైనుకు నీటిని నిలుపుదల చేశారని నూతనంగా మురికి కాల నిర్మాణం చేపట్టినప్పుడు మంచినీటి దయంసం … వివరాలు
వెల్లువెత్తిన అభిమానం..బసపా రాష్ట్ర అధ్యక్షునికి చిత్రపటం బహుకరణ
మానకొండూరు మండల కేంద్రానికి చెందిన రేణికుంట సుమతి మారుతి దంపతుల కుమార్తె రేణికుంట దివ్య బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు చిత్రపటం బహుకరించి తన అభిమానాన్ని చాటుకుంది. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మానకొండూరుకు చేరుకున్న ఆయనకు చిత్రపటం బహుకరించి తన కోరిక ఇన్నాళ్లకు నెరవేరిందని … వివరాలు