కరీంనగర్

గంగమ్మ జాతరలో పాల్గొన్న సోమారపు

పెద్దపల్లి,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): అభివృద్దిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో వుందని ఆర్టీసీ ఛైర్మన్‌ సోమారపు సత్యనారాయణ అన్నారు. గంగపుత్రుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక సంక్షేమ …

యంత్రాల వాడకంతో కూలీల.. 

కొరతను అధిగమించవచ్చు – వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కేసీఆర్‌ లక్ష్యం – రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి – పొలాసలో నూతన వరినాట్ల యంత్రాల క్షేత్రస్థాయి …

తెలంగాణ జనసమితిలో చేరిన యువత

పొత్తులపై ఎవరితోనూ చర్చించలేదన్న కోదండరామ్‌ మంచిర్యాల,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌ సమక్షంలో కొంతమంది యువకులు టీజేఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ …

రైతుల సంక్షేమమే సిఎం కెసిఆర్‌ లక్ష్యం

ప్రగతిసభ ద్వారా ఐక్యత చాటారు: కొప్పుల జగిత్యాల,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): రైతు సంక్షేమం గురించి సీఎం కేసీఆర్‌ నిత్యం ఆలోచిస్తున్నారని అందుకే రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు శ్రీకారం …

పథకాల అమలులో ముందున్నాం

జగిత్యాల,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని జగిత్యాల టిఆర్‌ఎస్‌ నేత డాక్టర్‌ సంజయ్‌ …

కేసీఆర్‌కు దమ్ముంటే.. 

ముందస్తు ఎన్నికలకు రావాలి – కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా తెరాస సభ – ముస్లీం, గిరిజన రిజర్వేషన్లపై మోడీని ఎందుకు అడగడం లేదు – 15రోజుల్లో …

సస్యరక్షణ చర్యలతో మేలు

జగిత్యాల,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): సస్యరక్షణ చర్యలతోనే అధిక దిగుబడులు సాధించ వచ్చని శాస్త్రవేత్తలు రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇవ్వాలని జగిత్యాల పరిశోధన స్థానం సంచాలకుడు ఉమారెడ్డి అన్నారు. …

ప్రగతి నివేదన సభకు ట్రాక్టర్లలో పయనం

జెండా ఊపిన మంత్రి ఈటెల హుజూరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): ఆదివారం జరగబోయే ప్రగతి నివేదన సభ కోసం సర్వం సిద్ధమయింది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలంతా సభకు …

ఎన్నికలకు ఏనాడు భయపడడం లేదు

ముందే ఎన్నికలకు ఎందుకు వెళుతున్నారో చెప్పాలి: శ్రీధర్‌ బాబు కరీంనగర్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని మాజీ మంత్రి, టీపీసీసీ …

ప్రగతినివేదన సభకు తరలిరండి: ఎమ్మెల్యే

జగిత్యాల,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న ప్రగతి నివేదన బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడి నుంచి తరలి వెళుతున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కె. …