కామారెడ్డి

కొండమల్లేపల్లి ఆర్టీసీ బస్టాండ్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

కొండమల్లేపల్లి అక్టోబర్ 15జనం సాక్షి : కొండమల్లేపల్లి మండలం కేంద్రంలోని స్థానిక పట్టణంలోని బస్టాండ్ ను రోజున ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి ఆకస్మికంగా తనిఖీ చేసారు.బస్టాండ్లో …

ఆలయాలలో చోరీలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట

*మెదక్ ఎస్పీ రోహిణి  ప్రియదర్శిని తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్  16:: ప్రముఖ ప్రాచీన దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు మెదక్ …

మునుగోడు లో BRS గెలుపు ఖాయం:ధర్మపురి డిసిఎంఎస్ చైర్మన్

ధర్మపురి ( జనం సాక్షి న్యూస్) డిసిఎమెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపుమేరకు భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి …

బీసీ హాస్టల్ ను ఎత్తేస్తే ఊరుకోం

నంగునూరు, అక్టోబర్16(జనంసాక్షి): బీసీ హాస్టల్ ను నంగునూరు నుండి ఎత్తేస్తే ఊరుకోమని అలాంటి ప్రయత్నం మానుకోవాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి హెచ్చరించారు.ఆదివారం నంగునూరులో విలేకర్లతో …

వేములపల్లి మొగిలి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన బస్టాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

పౌండర్ వేములపల్లి రాజు జనం సాక్షి, చెన్నరావు పేట చెన్నారావుపేట- నర్సంపేట ప్రధాన రహదారిపై పాత ముగ్దుంపురం గ్రామంలో వేములపల్లి మొగిలి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన …

సల్ల రవీందర్ ను పరామర్శించిన మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి

తిమ్మాపూర్, అక్టోబర్ 15 (జనం సాక్షి): మానకొండూర్ నియోజకవర్గం అల్గునూర్ 8వ, డివిజన్ కార్పొరేటర్ సల్ల శారధ భర్త మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు సల్ల రవీందర్ …

కళాకారున్ని సన్మానించిన ఎస్ ఓ టు జిఎం లలిత కుమార్

పినపాక నియోజకవర్గం ప్రతినిధి అక్టోబర్ 15 (జనం సాక్షి): గత 20 సంవత్సరాలుగా మణుగూరు ప్రాంతంలో సింగరేణి ఔత్సాహిక వర్ధమాన కళాకారులు నిర్వహించే పలు సాంస్కృతిక కార్యక్రమాలకు …

*పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా

-జిల్లా ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్.-జిల్లా ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్.గద్వాల నడిగడ్డ,అక్టోబర్ 15 (జనం సాక్షి);పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం అక్టోబరు 21 ను పురష్కరించుకుని  …

నీటి సదుపాయం కోసం జెడ్పిటిసి నిధులు మంజూరు

కేసముద్రం అక్టోబర్ 15 జనం సాక్షి /కేసముద్రం మండల కేంద్రంలోని ట్రైబల్‌ వెల్ఫేర్ పాఠశాలలో నీటి సదుపాయం కోసం బోర్ వేయడానికి జడ్పీటీసీ నిధుల నుండి 2,00,000 …

లయన్స్ సేవా తరుణి ఆధ్వర్యంలో అన్నదానం

తొర్రూరు:15 అక్టోబర్ (జనంసాక్షి )మానవసేవ మాధవ సేవకు మించిందని అవసరార్థులకు కడుపునిండా అన్నం పెట్టిన వారు మహా దానం చేసిన పుణ్యం కట్టుకుంటారని లయన్స్ క్లబ్ ఆఫ్ …