కామారెడ్డి

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించాలి

–జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్. సంగారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 14:(జనం సాక్షి):   జిల్లాలో ఈ నెల 16న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు  శాంతియుతంగా, పారదర్శకంగా …

మునుగోడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరఫున నామినేషన్ దాఖలు చేసిన దేవరకొండ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ నాయక్

 కొండమల్లేపల్లి అక్టోబర్ 13 జనం సాక్షి: ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరపున రిటర్నింగ్ అధికారికి మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేస్తున్న నల్గొండ …

జర్నలిస్టు కుటుంబ పిల్లలకు 50% ఫీజు రాయితీ…

 నిర్మల్ బ్యూరో, అక్టోబర్13,జనంసాక్షి,,,  జర్నలిస్టు కుటుంబంలోని పిల్లలకు 50% ఫీజు రాయితీ కల్పించాలని టియుడబ్ల్యూజే ( ఐజేయు) ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. …

సిసి కెమెరాల ఆధారంగా ఒక్క రోజులోనే దొంగనూ పట్టుకున్న.పోలీసులు సిఐ శ్రీనివాస్ ను నాగిరెడ్డి పెట్ ఎస్ ఐ పోలీసులను అభినందించిన అడిష్నల్ యస్ పి. యస్ పి .

 డి యస్ పి  శ్రీనివాసులు.వెల్లడి  ఎల్లారెడ్డి, అక్టోబర్ 13 (జనం సాక్షి)కొత్త ఇంటి నిర్మాణం చేస్తుండగా ఇంటి వద్ద సామానుల కోసం పాత ఇంటికి తాళం వేసి …

సిసి కెమెరాల ఆధారంగా ఒక్క రోజులోనే దొంగనూ పట్టుకున్న.పోలీసులు  సిఐ శ్రీనివాస్ ను  నాగిరెడ్డి పెట్ ఎస్ ఐ  పోలీసులను  అభినందించిన  అడిష్నల్ యస్ పి. యస్ పి

డి యస్ పి  శ్రీనివాసులు.వెల్లడి ఎల్లారెడ్డి, అక్టోబర్ 13 (జనం సాక్షి)కొత్త ఇంటి నిర్మాణం చేస్తుండగా ఇంటి వద్ద సామానుల కోసం పాత ఇంటికి తాళం వేసి …

బీడీ కాలనీ లో సీసీ రోడ్ల, నిర్మాణ పనులు ప్రారంభించిన కౌన్సిలర్ నీలకంఠం

ఎల్లారెడ్డి,అక్టోబర్13 (జనం సాక్షి ) ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12 వార్డులోని బీడీ కాలనీ లోమురికి కాలువలు, సిసి రోడ్డు పనులను ఎమ్మెల్యే జాజాల  సురేందర్  సహకారంతో …

నూతనగా బాధ్యతలు చేపట్టిన కరెంట్ ఏ ఈ ని సన్మానించిన కేశబోయిన సుభాష్

పెద్దవంగర, అక్టోబర్ 13 (జనం సాక్షి )పెద్దవంగర మండల వడ్డేకొత్తపల్లి సబ్ స్టేషన్ ఏఈ గా నూతన బాధ్యతలు స్వీకరించిన రమేష్ బాబు మరియు సబ్ ఇంజనీర్ …

కళాకారులచే అవగాహన సదస్సు

కేసముద్రం అక్టోబర్ 13 జనం సాక్షి /గురువారం రోజున మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై,పరిసరాల పరిశుభ్రతపై తెలంగాణ రాష్ట్ర …

ఆలయ సముదాయాలు – నేడు టెండర్

రామారెడ్డి   అక్టోబర్   13   ( జనంసాక్షీ.)  : నేడు కాలభైరవ దుఖాన సముదాయాల టెండర్  ప్రక్రియ చేపట్టనున్నట్లు  ఆలయ కమిటీ సభ్యులు ఒకప్రకటనలో  తెలిపారు. గ్రామ ప్రజలకు  …

పోడు భూముల సర్వే పారదర్శకంగా చేపట్టాలి

బాన్స్ వాడ ఆర్డీవో రాజాగౌడ్ జుక్కల్,అక్టోబర్ 13,(జనంసాక్షి), పోడు భూముల సర్వే ను పారదర్శకంగా చేపట్టాలని బాన్స్ వాడ ఆర్డీవో రాజా గౌడ్ అధికారులను ఆదేశించారు. ఆయన …