Main

జీడిమామిడి తోటలపై హక్కులు ఇవ్వాలి

భద్రాద్రి కొత్తగూడెం,మార్చి29(జ‌నంసాక్షి): అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు చెందిన పలువురు గిరిజనులు అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం వద్ద ఉన్న ప్రభుత్వ జీడిమామిడి తోటను వీఎస్‌ఎస్‌ సభ్యులకు తిరిగి అప్పగించాలని …

నామాను భారీ మెజార్టీతో గెలిపిద్దాం: కొండబాల

ఖమ్మం,మార్చి26(జ‌నంసాక్షి): ఖమ్మం పార్లమెంట్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకి సుమారు రెండు లక్షల మెజార్టీతో గెలుపు తథ్యమని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ …

ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం

నామినేషన్ల ఘట్టంతో తొలిదశ పూర్తి పక్కాగా భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు భద్రాద్రి కొత్తగూడెం,మార్చి26(జ‌నంసాక్షి): పార్లమెంట్‌ ఎన్నికలను పకడ్బందీ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల …

మిర్చి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు

భారీగా నిల్వలు రావడంతో అధికారుల అప్రమత్తం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మార్కెట్‌ సిబ్బంది ఖమ్మం,మార్చి19(జ‌నంసాక్షి):  ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టారు. వచ్చిన …

జిల్లాలో టిఆర్‌ఎస్‌కు అనుకోని మద్దతు

ఎమ్మెల్యేల చేరికతో మరింతగా పెరిగిన బలం కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని షాక్‌ ఖమ్మం,మార్చి11(జ‌నంసాక్షి):  జిల్లా రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. లోక్‌సభ ఎన్నికల ముందు జరుగుతన్న …

ఇంటర్‌నెట్‌లోనూ శ్రీరామనవమి టిక్కెట్లు

భక్తులకు అందుబాటులో ఉండేలా చర్యలు భారీగా ఏర్పాట్లు చస్తున్న అధికారులు భద్రాచలం,మార్చి8(జ‌నంసాక్షి): శ్రీరామనవమి సెక్టార్‌ టిక్కెట్లను కౌంటర్ల ద్వారా మాత్రమే విక్రయించడం ద్వారా చాలా మిగిలిపోతున్నాయని దీన్ని …

ఆదివాసుల పేరుతో ద్రోహం చేయడం దారుణం

రేగా తీరుపై మండిపడ్డ స్థానిక నేతలు భద్రాద్రి కొత్తగూడెం,మార్చి5(జ‌నంసాక్షి):  రాజకీయంగా ఎదిగి ఆదివాసుల అండతో ఎమ్మెల్యేగా ఎన్నికైన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివాసులకే తీరని ద్రోహం …

కేటీఆర్‌ రాకతో మారనున్న సీన్‌ 

పార్టీ బలోపేతం లక్ష్యంగా కార్యాచరణ రెండు ఎంపీ సీట్లు గెలవడం కోసం దిశానిర్దేశం ఖమ్మం,మార్చి5(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల విజయమే స్ఫూర్తిగా తీసుకొని అన్ని పార్లమెంట్‌ స్థానాలను కైవసం …

కొత్త ఓటర్లలో చైతన్యం కోసం యత్నం

టీఆర్‌ఎస్‌ సమావేశాల్లో ప్రధానంగా దీనిపై దృష్టి భద్రాద్రి కొత్తగూడెం,మార్చి5(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ శ్రేణులు కొత్త ఓటర్ల నమోదులో ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. పూర్తి ఏజెన్సీ …

కోల్డ్‌ స్టోరేజీలు పెరిగితే నే సమస్యకు పరిష్కారం 

ఖమ్మంపై ఒత్తిడి తగ్గించే చర్యలు తీసుకోవాలి ఖమ్మం,మార్చి5(జ‌నంసాక్షి):  మిరప అధికంగా వచ్చే మార్కెట్‌ ఖమ్మం కావడంతో ఇక్కడికే మిర్చి రైతులు తమ పంటను తీసుకుని వస్తున్నారు. అయితే …