ఖమ్మం

మునుగోడులో సిరిసిల్ల టిఆర్ఎస్ నాయకుల ప్రచారం.

సిరిసిల్ల. అక్టోబర్ 21. (జనం సాక్షి) మునుగోడు టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం సిరిసిల్ల టిఆర్ఎస్ నాయకులు ప్రచారానికి తరలి వెళ్లారు. శుక్రవారం …

దోర్నాలపల్లి నూతన ముదిరాజ్ గ్రామ కమిటీ ఎన్నిక

దోమ అక్టోబరు 21(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని దోర్నాల పల్లి గ్రామంలో మండల అధ్యక్షులు నర్సింలు. ప్రధాన కార్యదర్శి చందు ఉపాధ్యక్షులు జనరల్ సెక్రెటరీ సంజు …

మండలం కోసం కొనసాగుతున్న దీక్షలు

రాజాపేట, అక్టోబర్20 ( జనంసాక్షి) :  యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రఘునాథపురం గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష గురువారం …

భారత్ జోడో యాత్రను విజయవంతం చేయండి..

 టీపీసీసీ ఉపాధ్యక్షుడు సురేష్ షెట్కార్.. పెద్ద శంకరంపేట : జనం సాక్షి అక్టోబర్ 20   రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని …

సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లను నియమించాలి

ఖమ్మం జిల్లా.తిరుమలాయపాలెం. (అక్టోబర్ 20) జనం సాక్షి. తిరుమలయపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రంలో సమగ్ర సర్వే నిర్వహించిన యువజన సంఘం జిల్లా బృందం””” ప్రగతిశీల యువజన సంఘం …

*అభివృద్ధి పనులను ప్రారంభించిన సర్పంచ్ ఎంపీటీసీ*

పెద్దేముల్ అక్టోబర్ 20 (జనం సాక్షి) పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో గురువారం నాడు సర్పంచ్ శ్రావణ్, ఎంపీటీసీ శ్రీనివాస్ రెండు లక్షల ఎంపీపీ నిధులతో …

ఖమ్మం నగరం ఖానాపురంలో ఏసీబీ రైడ్

ఖమ్మం అర్బన్, అక్టోబర్ 20 (జనం సాక్షి) ఖమ్మం నగరం లోని ఖానాపురం విద్యుత్ శాఖ డిఇ కార్యాలయంలో రైడ్ చేసిన ఎసిబి అధికారులు. పదివేల రూపాయల …

తపాల బీమా తో ధీమాగా ఉండండి

గరిడేపల్లి, అక్టోబర్ 20 (జనం సాక్షి): గరిడేపల్లి పోస్ట్ ఆఫీస్ లో గ్రూప్ యాక్సిడెంట్  పాలసీ ప్రవేశ పెట్టడం జరిగిందనారు.గురువారం 100 మందికి బీమా పాలసీని ఇవ్వటం …

ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి జమలాపూర్ వంశి

            కొండమల్లేపల్లి అక్టోబర్ 20 జనం సాక్షి : తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్ …

సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేసిన స్థానిక ఉప సర్పంచ్ కొత్తూరు భరత్:

            నందిపేట్ (జనం సాక్షి )అక్టోబర్ 20 నందిపేట్ లో ఇంటింటికి వెళ్లి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఈ …