ఖమ్మం

వరద ఉద్ధృతితో నిలిచిన రాకపోకలు

వాజేడు, ఖమ్మం:  మండల పరిధిలోని చీకుపెల్లివాగు కాజ్‌వేపై వరద నీరు చేరడంతో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిలిచిపోయాయి. గురువారం అర్థరాత్రి గోదావరి ఎగువ ప్రాంతం నుంచి …

గురుకుల పాఠశాలలో కలుషితనీటి వల్ల విద్యార్థులకు అస్వస్థత

ఖమ్మం: జిల్లా లోని పినపాక మండలం లాలాపురం మినీ గురుకుల పాఠశాలలో తాగునీరు కలుషితమైంది. కలుషితమైన నీరు విద్యార్థులు తాగటం వలన 14మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత …

యువతలను వ్యభిచార గృహాలకు తరలించే ముఠా అరెస్టు

ఖమ్మం: యువతలను కిడ్నాప్‌ చేసి వ్యభిచార గృహాలకు తరలించే ముఠాను ఖమ్మం గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. అమ్మాయిలు కన్పించడం లేదని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ధర్యాప్తు చేపట్టి …

క్రమంగా నిండుతున్న కిన్నెరసాని

ఖమ్మం, జూలై 25 : జిల్లాలోని పాల్వంచ మండలంలోని కిన్నెరసాని రిజర్వాయర్‌ నీటి మట్టం బుధవారం మధ్యాహ్నానికి 398.7 అడుగులు (6.554 టీఎంసీలు) చేరుకుంది. గుండాల, ఇల్లందు …

వంటగ్యాస్‌ కార్లపాలు

ఖమ్మం, జూలై 25 : జిల్లా కేంద్రంలోని ఇళ్లలో వంటలు ఉడికించని గ్యాస్‌ కారు నడిచేందుకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వం గృహ వినియోగానికి రాయితీపై పంపిణీ చేస్తున్న సిలిండర్లు …

అతుకుల బొంతగా మారిన రహదార్లు

ఖమ్మం, జూలై 25: పట్టణంలోని వైరా రోడ్డుపై బిటి రెన్యువల్‌ పనులు పూర్తి చేసి నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే పనుల్లో నాణ్యతాలోపాలు కొట్టొచిన్నట్టు బయటపడ్డాయి. …

డబ్బున్న వారికే వైద్యవిద్య : పిడిఎస్‌యు

ఖమ్మం, జూలై 25 : డబ్బు ఉన్న వారి పిల్లలకే రాష్ట్రంలో వైద్య విద్య లభించే పరిస్థితి ఏర్పడిందని పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌కుమార్‌ ఆరోపించారు. రాష్ట్రంలోని …

భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం

ఖమ్మం: గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద నది నీటిమట్టం 30.5 అడుగులకు  చేరింది. పైనుంచి వస్తున్న   వరద నీటితో గోదావరి నీటిమట్టం 40 అడుగులకు …

నక్సల్స్‌ సానుభూతి పరుల లొంగుబాటు

భద్రాచలం: మావోయిస్టులకు సహకరిస్తున్న ఖమ్మం జిల్లా వెంకటాపురం, చర్ల మండలాలకు చెందిన దాదాపు 148 మంది సానుభూతి పరులు జిల్లా ఎస్పీ హరికుమార్‌ ఎదుట లొంగిపోయారు. ఈ …

నక్సల్స్‌ సానుభూతిపరుల లొంగుబాటు

భద్రచలం: ఖమ్మం వెంకటాపురం, చర్ల మండలాలకు చెందిన సుమారు 148మంది మావోయిస్టు సానుభూతిపరులు జిల్లా ఎస్పీ హరికుమార్‌ ఎదుట లొంగిపోయారు. గత మూడు సంవత్సరాలుగా మావోయిస్టులు చేపట్టిన …