ఖమ్మం

విద్యార్థినులను కిడ్నాప్‌ చుసేందుకు యత్నం

ఖమ్మం : కొత్తగూడెం రాజివ్‌ పార్కు వద్ద విద్యార్థులను కిడ్నాప్‌ చేసేందుకు ఆటో డ్రైవర్లు యత్నించారు. విదాకయర్థినులు కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై అడ్డుకున్నారు. స్థానికులు ఆటో …

పొంచివున్న ప్రమాదం-పట్టించుకొని అధికారులు

ఖమ్మం, జూలై 28: పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా వెంకటాపురంలోని ఒక ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ప్రమాదం పొంచివుందనే భయందోళనలు వ్యక్తమవుతున్నాయి. వెంకటాపురం మండలంలో …

చిక్కుపల్లి కాజ్‌వేపై తగ్గిన వరద

ఖమ్మం, జూలై 28 : గోదావరి వరదల కారణంగా నీట మునిగిన వాజేడు మండలంలోని చిక్కుపల్లి కాజ్‌వేపై శనివారం నాడు వరద నీరు తగ్గుముఖం పట్టడంతో రాకపోకలు …

పొంగిపొర్లుతున్న శబరి, గోదావరి నదులు

ఖమ్మం, జూలై 28 : గత వారం రోజులుగా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాల వల్ల శబరి, గోదావరి …

ముఖ్యమంత్రి పర్యటనకు కిన్నెరసాని ముస్తాబు

ఖమ్మం, జూలై 28 : రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చే నెల 11వ తేదీన పర్యటనకు రానున్న సందర్భంగా కిన్నెరసాని ముస్తాబవుతోంది. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి పదవీ …

కిన్నెరసాని ఆశ్రమ పాఠశాల సమస్యల వలయంలో విలవిల

ఖమ్మం, జూలై 28 : జిల్లాలోని పాల్వంచ మండలంలో గల కిన్నెరసాని గిరిజన ఆశ్రమ పాఠశాల అధికారుల నిర్లక్ష్యం వల్ల సమస్యల వలయంలో చిక్కుకుందన్న ఆరోపణలు సర్వత్రా …

బాలిక మృతిపై నివేదిక ఇవ్వాలి

: కలెక్టర్‌ ఖమ్మం, జూలై 27 : పినపాక మండలం ఎల్‌సిరెడ్డిపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న గిరిజన బాలిక పొన్నెబొయిన …

మణుగూరులో థర్మల్‌ కేంద్రం ఏర్పాటు చేయండి

ఖమ్మం, జూలై 27 : ఖమ్మం జిల్లా పారిశ్రామిక ప్రాంతమైన మణుగూరులో అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఇక్కడ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని జిల్లా …

10న ఇందిరమ్మ బాట

ఖమ్మం, జూలై 27 : రాష్ట్రంలో జరుగుతున్న ఇందిరమ్మ బాటలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఖమ్మం జిల్లాలో ఆగస్టు రెండో వారంలో పర్యటించనున్నారు. జిల్లాలో మూడు రోజుల …

ఆస్తులను పరిరక్షించండి

ఖమ్మం, జూలై 27 : ఆస్తుల పరిరక్షణలో అలసత్వం వహిస్తున్న పురపాలక సంఘం అధికారులు.. ఖమ్మం పురపాలక సంఘం ఆస్తుల రక్షణను అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు …