ఖమ్మం

కస్తూర్భాగాంధీ స్కూల్‌ ప్రత్యేకాధికారిగా మహిళను నియమించాలి

ఖమ్మం, జూలై 24 : పాల్వంచ పట్టణంలోని బొల్లోరిగూడెంలోని బాలికల కస్తూర్భాగాందీ స్కూల్‌ ప్రత్యేకాధికారిగా మహిళను నియమించాలని అఖిలభారత షెడ్యూల్డ్‌ తెగల, కులాల, హక్కుల పరిరక్షణ సంఘం …

ఎటిఎం కార్డులు ఇవ్వడానికి ఆంధ్రబ్యాంకు మేనేజర్‌ అభ్యంతరం

ఖమ్మం, జూలై 24 : మా బ్యాంకులో ఖాతా తెరవండి అంటూ బ్యాంకులు పోటీ పడుతుంటే పాల్వంచ పట్టణంలోని కేటిపిఎస్‌ కాలనీలోని ఆంధ్రబ్యాంకు శాఖలో ఖాతాలు తెరిచిన …

సబ్సిడీ గ్యాస్‌ను వ్యాపార అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు

ఖమ్మం, జూలై 24 : ప్రభుత్వం గృహావసరాల కోసం సబ్సిడీపై అందిస్తున్న వంటగ్యాస్‌ను వ్యాపార అవసరాలకు వినియోగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పాల్వంచ రెవెన్యూ డివిజన్‌ అధికారి …

పాల్వంచలో పెరుగుతున్న మలేరియా రోగులు

ఖమ్మం, జూలై 24 : ఖమ్మం జిల్లా పాల్వంచలో విషజ్వరాలు విజృంభించడంతో పట్టణమంతా ఒణికిపోతుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు రోడులతో కిటకిటలాడుతున్నాయి. విషజ్వరాల తీవ్రత నానాటికి పెరగడంతో …

బిఆర్‌జిఎఫ్‌ 2వ విడత నిధులు మంజూరు

ఖమ్మం, జూలై 23 : 2011-12 సంవత్సరం రెండవ విడత బిఆర్‌జిఎఫ్‌లో 2134 పనులకు గాను 12.34 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని జిల్లా …

16 అడుగులకు చేరిన వైరా రిజర్వాయర్‌ నీటిమట్టం

ఖమ్మం, జూలై 23 : జిల్లాలోని వైరా రిజర్వాయర్‌ సోమవారానికి 16 అడుగులకు చేరింది. గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వెలవెలబోతున్న వైరా రిజర్వాయర్‌ 16 …

మల్లేపల్లి పాఠశాల విద్యార్థుల అగచాట్లు

ఖమ్మం, జూలై 23 : జిల్లాలోని కూసుమంచి మండలం మల్లేపల్లి ఉన్నత పాఠశాలలో తరగతి గదులకు పైకప్పు సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగైదు రోజులుగా …

విద్యాప్రమాణాల పెంపునకు ప్రత్యేక చర్యలు

ఖమ్మం, జూలై 23: విద్యాప్రమాణాలు పెంచేందుకు కలెక్టర్‌ సూచనల మేరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి వెంకట్‌రెడ్డి తెలిపారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడిన …

పంటల బీమాకు రూ.17.94కోట్లు మంజూరు

ఖమ్మం, జూలై 23: వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద 2011 ఖరీఫ్‌సీజన్‌లో పత్తి, మిర్చి పంటలు నష్టపోయిన రైతులకు 17.94 కోట్లు పరిహారం కింద …

పేదలకు లయన్స్‌క్లబ్‌ విస్తృత సేవలు

ఖమ్మం, జూలై 23 : ఖమ్మం జిల్లాలో లయన్స్‌క్లబ్‌ ద్వారా పేద ప్రజలకు విస్తృతంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నామని లయన్స్‌క్లబ్‌ డిస్టిటిక్‌ గవర్నర్‌ కోనేరు నాగేశ్వరరావు …