ఖమ్మం

ముఖ్యమంత్రి పర్యటనకు కిన్నెరసాని ముస్తాబు

ఖమ్మం, జూలై 28 : రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చే నెల 11వ తేదీన పర్యటనకు రానున్న సందర్భంగా కిన్నెరసాని ముస్తాబవుతోంది. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి పదవీ …

కిన్నెరసాని ఆశ్రమ పాఠశాల సమస్యల వలయంలో విలవిల

ఖమ్మం, జూలై 28 : జిల్లాలోని పాల్వంచ మండలంలో గల కిన్నెరసాని గిరిజన ఆశ్రమ పాఠశాల అధికారుల నిర్లక్ష్యం వల్ల సమస్యల వలయంలో చిక్కుకుందన్న ఆరోపణలు సర్వత్రా …

బాలిక మృతిపై నివేదిక ఇవ్వాలి

: కలెక్టర్‌ ఖమ్మం, జూలై 27 : పినపాక మండలం ఎల్‌సిరెడ్డిపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న గిరిజన బాలిక పొన్నెబొయిన …

మణుగూరులో థర్మల్‌ కేంద్రం ఏర్పాటు చేయండి

ఖమ్మం, జూలై 27 : ఖమ్మం జిల్లా పారిశ్రామిక ప్రాంతమైన మణుగూరులో అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఇక్కడ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని జిల్లా …

10న ఇందిరమ్మ బాట

ఖమ్మం, జూలై 27 : రాష్ట్రంలో జరుగుతున్న ఇందిరమ్మ బాటలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఖమ్మం జిల్లాలో ఆగస్టు రెండో వారంలో పర్యటించనున్నారు. జిల్లాలో మూడు రోజుల …

ఆస్తులను పరిరక్షించండి

ఖమ్మం, జూలై 27 : ఆస్తుల పరిరక్షణలో అలసత్వం వహిస్తున్న పురపాలక సంఘం అధికారులు.. ఖమ్మం పురపాలక సంఘం ఆస్తుల రక్షణను అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు …

వరద ఉద్ధృతితో నిలిచిన రాకపోకలు

వాజేడు, ఖమ్మం:  మండల పరిధిలోని చీకుపెల్లివాగు కాజ్‌వేపై వరద నీరు చేరడంతో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిలిచిపోయాయి. గురువారం అర్థరాత్రి గోదావరి ఎగువ ప్రాంతం నుంచి …

గురుకుల పాఠశాలలో కలుషితనీటి వల్ల విద్యార్థులకు అస్వస్థత

ఖమ్మం: జిల్లా లోని పినపాక మండలం లాలాపురం మినీ గురుకుల పాఠశాలలో తాగునీరు కలుషితమైంది. కలుషితమైన నీరు విద్యార్థులు తాగటం వలన 14మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత …

యువతలను వ్యభిచార గృహాలకు తరలించే ముఠా అరెస్టు

ఖమ్మం: యువతలను కిడ్నాప్‌ చేసి వ్యభిచార గృహాలకు తరలించే ముఠాను ఖమ్మం గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. అమ్మాయిలు కన్పించడం లేదని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ధర్యాప్తు చేపట్టి …

క్రమంగా నిండుతున్న కిన్నెరసాని

ఖమ్మం, జూలై 25 : జిల్లాలోని పాల్వంచ మండలంలోని కిన్నెరసాని రిజర్వాయర్‌ నీటి మట్టం బుధవారం మధ్యాహ్నానికి 398.7 అడుగులు (6.554 టీఎంసీలు) చేరుకుంది. గుండాల, ఇల్లందు …

తాజావార్తలు