ఖమ్మం
జీవోనెం 42ను అన్ని శాఖల్లో అమలు చేయాలి:తెలంగాణ వికలాంగుల ఉద్యోగుల సంక్షేమసంఘం
ఖమ్మం: పదోన్నతుల్లో వికలాంగుల కోసం జారీ చేసిన జీవోనెం 42ను అన్ని శాఖల్లో అమలు చేయాలనితెలంగాణ వికలాంగుల ఉద్యోగుల సంక్షేమసంఘం డిమాండ్ చేసింది.
ఉపకారవేతనాలు రీన్యూవల్ సెప్టెంబర్ 15 వరకు పోడగింపు
ఖమ్మం: 2012-13 విద్యాసంవత్సరానికి గాను ఉపకార వేతనాల నవనీకరణ గడువును సెపెంబర్ 15వరకు పోడగించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం
ఖమ్మం: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరి కరకట్టపై ఎమ్మెల్యే సత్యవతి మొక్కలు నాటారు. మొక్కల పెంపకాన్ని అందరూ చేపట్టి పర్యవర పరిరక్షణకు పాటుపడాలని ఆమె కోరారు.
తాజావార్తలు
- మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం
- ఇలా వచ్చారు.. అలా తీసుకెళ్లారు
- క్యూబా ఇకపై ఒంటరే…
- ఇరాన్లో ఆందోళనలు హింసాత్మకం
- ప్రాణం పోయేంతవరకు ప్రజాసేవనే
- జనంగొంతుకై ప్రశ్నిస్తున్న జనంసాక్షి పత్రిక
- జనంగొంతుకై ప్రశ్నిస్తున్న జనంసాక్షి పత్రిక
- జనంగొంతుకై ప్రశ్నిస్తున్న జనంసాక్షి పత్రిక
- పుతిన్పై సైనికచర్య ఉండదు
- ఘనంగా జననేత జన్మదిన వేడుక
- మరిన్ని వార్తలు





