ఖమ్మం

సిటీబస్సులపై అలుముకున్న నీలినీడలు

ఖమ్మం, జూలై 23: ఖమ్మం జిల్లా కేంద్రంలో సిటీ బస్సులపై నీలినీడలు అలుముకుంటున్నాయి. అటు కనీస చార్జి 8 రూపాయలు. ట్రాఫిక్‌ సమస్య, ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో …

నేడు మాతా శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభం

ఖమ్మం, జూలై 22 : సత్తుపల్లి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో నిర్మించిన సమగ్ర మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని 23వ తేదీ ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర …

విజయమ్మ దీక్షను అడ్డుకోవాలి: కోదండరాం

ఖమ్మం: తెలంగాణాపై స్పష్టత ఇవ్వకుండా వైకాపా నేత విజయమ్మ సిరిసిల్లలో చేనేత కార్మికులకు మద్దతుగా దీక్ష చేపట్టారాదని తెలంగాణ ఐకాస రాష్ట్ర కన్వీనర్‌ కోదండరాం అన్నారు. తెలంగాణకు …

భారీ వర్షాలకు నిలిచిన బొగ్గు ఉత్పత్తి

ఖమ్మం: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌లో బొగ్గు ఉత్తత్పికి అంతరాయం ఏర్పడింది. వర్షాలు కారణంగా మణుగూరు, కొత్తగూడెం. ఇల్లందులోని ఓపెన్‌ …

25, 26న స్పోర్స్ట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ప్రవేశ ఎంపికలు

ఖమ్మం, జూలై 20 : స్పోర్ట్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ కర్నూలు ప్రవేశాలకు ఎంపికలు నిర్వహిస్తున్నట్టు కర్నూలు స్పోర్ట్స్‌ అథారిటీ రమేశ్‌ బాబు శుక్రవారం ఖమ్మంలో ఒక ప్రకటనలో …

3,525 మెట్రిక్‌ టన్నుల ఎరువుల సరఫరా

ఖమ్మం, జూలై 20: మూడు రోజులుగా జిల్లాలో 3,525 మెట్రిక్‌ టన్నుల ఎరువులను సరఫరా చేసినట్టు కలెక్టర్‌ సిద్ధార్థ జైన్‌ తెలిపారు. ఇఫ్కో యూరియా, కాంప్లెక్స్‌ ఎరువు …

భద్రాద్రిలో టీటీడీ సహకారంతో సౌకర్యాల కల్పన

ఖమ్మం, జూలై 20 : ప్రముఖ పుణ్య క్షేత్రగా పేరుగాంచిన భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని దర్శించుకునే భక్తులకు సరైన వసతి అందుబాటులో లేదు. రామా నిలయంలోని 62 …

కూరగాయాల మార్కెట్‌ను సక్రమంగా నిర్వహించాలి

ఖమ్మం, జూలై 20 : ఖమ్మం పట్టణంలో ఉన్న హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌ నిర్వహణ సక్రమంగా జరగాలని ఖమ్మం వ్యవసాయ కమిటీ అధ్యక్షుడు మానుకొండ రాధాకిషోర్‌ అన్నారు. …

పది సన్న బియ్యం కేంద్రాలు ప్రారంభం

ఖమ్మం, జూలై 20 : ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పది సన్న బియ్యం కేంద్రాలు ప్రారంభించినట్టు జిల్లా సివిల్‌ సప్లయీస్‌ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. కల్లాడ, కల్లూరు, …

వికలాంగ విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం, జూలై 20 : ఖమ్మం పట్టణంలోని స్తంభానినగర్‌లో ఉన్న చవిటి, మూగ, అంధ బాలబాలిక రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల కరస్పాండెంట్‌ లాలూ …