ఖమ్మం

ఖమ్మం జిల్లా రోడ్డుప్రమాదం…డీఈ మృతి

ఖమ్మం: జిల్లాలోని తల్లాడ మండలం రంగంబండ వద్ద కారు బోల్తా పడి జరిగిన రోడ్డు ప్రమాదంలో డీఈ (డివిజనల్‌ ఇంజనీర్‌) రవి మృతిచెందాడు. మృతుడు ఇరిగేషన్‌  డిపార్టుమెంట్‌లో …

ఏసీబీ వలలో టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌

ఖమ్మం: ఏసీబీ వలలో ఓ అవినీతి చేప చిక్కుకుంది. ఇక్కడి మున్సిపల్‌ కార్యాలయంలో టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తోన్న  రాజేంద్రప్రసాద్‌ అనే ఉద్యోగి ఓ వ్యక్తి నుంచి …

విద్యార్థులను కిడ్నాప్‌ చేసేందుకు యత్నం

ఖమ్మం: కొత్తగూడెం రాజీవ్‌ పార్క్‌ వద్ద విద్యార్ధునులను కిడ్నాప్‌ చేసేందుకు ఆటో డ్రైవర్లు యత్నించారు. విద్యార్థినులు కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమైఔ అడ్డుకున్నారు. స్థానికులు ఆటో డ్రైవర్లకు …

ప్రయాణికుల భద్రత గాలికి

ఖమ్మం: దక్షిణ మధ్య రైల్వేలో ప్రయాణికుల భద్రత గాల్లో దీపంలా మారిందని ఎంపీ నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో దుర్ఘటనకు బాధ్యత వహిస్తూ …

దుమ్ముగూడెం నిర్వహణకు రూ.79 కోట్లు విడుదల

ఖమ్మం, జూలై 30 : ఖమ్మం జిల్లాలో నిర్మించతలపెట్టిన దుమ్ముగూడెం ప్రాజెక్టు టెయిల్‌ పాండ్‌ నిర్మాణానికి రూ. 79 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ …

1న విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం

ఖమ్మం, జూలై 30 : ఖమ్మం పట్టణంలోని టీటీడీసీ భవనంలో వచ్చే నెల 1న విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ సిద్ధార్థ జైన్‌ తెలిపారు. …

బీసీ కార్పొరేషన్‌ ద్వారా రూ. 12.1 కోట్లు విడుదల

ఖమ్మం, జూలై 30 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్‌ ద్వారా రూ.12.1కోట్ల విలువైన 130 యూనిట్లను మంజూరు చేయాలని నిర్దేశిస్తూ నిధులు విడుదల చేసినట్టు …

చినపాక నియోజకవర్గ అభివృద్ధికి నిధులు సాధిస్తా: ఎమ్మెల్యే

ఖమ్మం, జూలై 30 : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలోని చినపాక నియోజకవర్గ పర్యటనకు వస్తున్న సందర్భంగా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కావాల్సిన నిధులను కచ్చితంగా …

శిథిలావస్థకు చేరిన గాంధీనగర్‌ పాఠశాల

ఖమ్మం, జూలై 30 : ఖమ్మం జిల్లాలో పారిశ్రామిక ప్రాంతమైన సారపాకలోని గాంధీనగర్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. ఈ పాఠశాలలో ఒకటి నుంచి …

ఉద్యాన శాఖలో ఎన్ని పథకాలు ఉన్నాయో జర చెప్పండి సారూ

ఖమ్మం, జూలై 30 : ఓ పక్క ఖరీఫ్‌ వ్యవసాయ పనుల వేగం పుంజుకుంది. మరో పక్క వ్యవసాయ శాఖ రైతుల పట్ల ఆశించినంత వేగంగా సేవలు …