ఖమ్మం
కేటీపీఎన్ పదో యూనిట్లో నిలిచిన ఉత్పత్తి
ఖమ్మం: పాల్వంచ కేటీపీఎన్ పదో యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రంగంలోకి దిగిన నిపుణులు మరమత్తు పనులు చేపట్టారు.
వ్యవసాయశాఖ అధికారుల తనీఖీలు
ఖమ్మం: భద్రాచలం మండలం కృష్ణవరం, పాతవాగు ప్రాంతాల్లో వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రూ. 2 లక్షల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలియజేశారు.
తాజావార్తలు
- బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి
- కేసీఆర్ క్రికెట్ కప్ టార్నమేట్ ప్రారంభం
- ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
- తెలంగాణ గాయకుడు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ,మాజీ ఎమ్మెల్యే
- జగిత్యాలకు బయల్దేరిన కేటీఆర్
- కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు సస్పెన్షన్
- ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు సృజనాత్మకత నైతిక విలువలతో కూడిన విద్య మిట్ట కోడూర్ గ్రామ సర్పంచ్
- లంచం తీసుకుంటు ఏసిబి పట్టుబడ్డ గూడూరు మండల విద్యాధికారి
- కలెక్టర్ చే రూరల్ తహశీల్ కార్యాలయం ప్రారంభోత్సవం
- వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలి
- మరిన్ని వార్తలు



