నల్లగొండ

నూతన భవనాల పరిశీలన

చిలుకూరు: చిలుకూరు మండలంలోని నారాయణపురం పాఠశాలకు నూతన భవనాల నిర్మాణానికి 9.40 లక్షలు, జెర్రిపోతుల గూడెం పాఠశాలకు రూ. 5 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో నిర్మిస్తున్న …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

నల్గొండ : వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద కారు, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ఘటపలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలికి …

తృతీయ కూటమి అనుమానమే: సురవరం

నల్గొండ: వచ్చే ఎన్నికలకు ముందు తృతీయ కూటమి అనుమానమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. మైనార్టీలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి పాలించే అర్హత …

ముగ్గురు విద్యార్థుల డిబార్‌

మఠంపల్లి: మండలంలోని సెయింట్‌ ఆన్స్‌ ఉన్నత పాఠశాల పదో తరగతి పరీక్ష కేంద్రంలో చూచిరాతకు పాల్పడిన ముగ్గురు విద్యార్థులు మంగళవారం ప్రత్యేక తనిఖీ బృందానికి పట్టుబడ్డారు. వీవీ …

తెల్లకార్డులు తొలగించారంటూ బాధితుల ఆవేదన

చిలుకూరు: తమ తెల్లకార్డులు తొలగించారంటూ మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన కొందరు తహసీల్దారుకు విన్నవించారు. గ్రామానికి చెందిన జనార్ధన్‌, సీతయ్య, చిన్నవెంకయ్య, పెదవెంకయ్యలు తమ తెలుపు కార్డులను …

పరీక్ష కేంద్రాలు తనిఖీ

చిలుకూరు: మండల కేంద్రంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల , ప్రాథమిక పాఠశాలల పరీక్ష కేంద్రాల్లో సోమవారం జిల్లా స్వ్కాడ్‌ నరసింహ, చిలుకూరు మండల తహశీల్దార్‌ సూర్యనారాయణ …

పాఠశాల బస్సును ఢీకొన్న ఆర్టీసి బస్‌

నల్గొండ : చివ్వెంల మండలం బీబీగూడెం వద్ద జరిగిన ప్రమాదంలో పది మంది విద్యార్థులు గాయపడ్డారు. పాఠశాల బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం …

ఆగివున్న లారీని ఢీకొన్న ట్రావెల్‌ బస్సు

నార్కట్‌పల్లి: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఆగివున్న లారీని ఓ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనతో …

నేతల ఇళ్లకు తాళం వేయాలని కలెక్టర్‌ ఆదేశం

నల్గొండ: మిర్యాలగూడ ఎన్‌ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఉంటున్న రాజకీయ నేతలను అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. క్యాంపు కార్యాలయంలో ఉంటున్న నేతల …

నేతల ఇళ్లకు తాళం

నల్గొండ : మిర్యాలగూడ ఎన్‌ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఉంటున్న రాజకీయ నేతలను అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు అధికారుల రంగం సిద్ధం చేశారు. కాంపు కార్యాలయంలో ఉంటున్న …