నల్లగొండ

లంచం తీసుకుంటూ పట్టుబడిన ఏఈ

నల్గొండ : నల్గొండ జిల్లా నకిరేకల్‌ ఏడీఈ కార్యాలయంలో శాలిగౌరారం ఏఈ రాజు రూ. 8 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. …

లారీ ఢీకొని ఉపాధ్యాయుడు మృతి

నల్గొండ క్రైం: నల్గొండ మండలం మర్రిగూడ గ్రామ సమీపంలో బుధవారం లారీ ఢీ కొని ఉపాధ్యాయుడు మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయుడు ఆళ్లకుంట్ల సూర్యకిరణ్‌ (26) అక్కడికక్కడే …

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

నల్గొండ క్రైం : మహారాష్ట్రకు చెందిన ముగ్గురు సభ్యుల దొంగల ముఠాను నల్గొండ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 24 లక్షల విలువైన బంగారు. …

ఇంటర్‌ పరీక్షల్లో మాన్‌ కాపీయింగ్‌

నల్గొండ: ఇంటర్‌ పరీక్షల్లో మాన్‌కాపీయింగ్‌ జోరుగా సాగుతోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వైష్ణవి జూనియర్‌ కళాశాల అధ్యాపకులు ప్రశ్నాపత్రాల్లోని ప్రశ్నలకు సమాధానాలు రాసి విద్వాన్‌ కళాశాల పరీక్షా …

నకిరేకల్‌లో వస్త్రవ్యాపారుల నిరసన

నకిరేకల్‌: వస్త్రాలపై వ్యాట్‌ అమలుకు నిరసనగా నకిరేకల్‌ పట్టణంలో మంగళవారం నాలుగో రోజు వస్త్ర దుకాణాల బంద్‌ కొనసాగింది. వ్యాపారులు నల్లజెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పట్టణ …

చౌటుప్పల్‌ చేరిన సీపీఐ పాదయాత్ర

చౌటుప్పల్‌: మునుగోడు ఎమ్మెల్యే యాదగిరి రావు ఆధ్వర్యంలో సీపీఐ చేపట్టిన పాదయాత్ర చౌటుప్పల్‌కు చేరింది. నక్కలగంజి ఎత్తిపోతల పథకానికి నిధులుమంజూరు చేయాలని, ఎన్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తిచేయాలని ప్రభుత్వంపై …

భద్రకాళీ జాతర ప్రారంభం

చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రంలో వేంచేసియున్న శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి జాతర శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం నుంచి దేవాలయంలో వివిధ రకాల పూజా …

స్థానిక ఎన్నికల్లో తెదేపాదే విజయం

చిలుకూరు: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ తెదేపా విజయకేతనం ఎగురవేస్తుందని కోదాడ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు అన్నారు. శనివారం చిలుకూరు …

స్పిన్నింగ్‌ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

భువనగిరి: బీబీనగర్‌ మండలం కొలమడుగు గ్రామంలోని విజయలక్ష్మీ స్పిన్నింగ్‌ మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పత్తి బేళ్లు తగులబడుతున్నాయి. భువనగిరి, చౌటుప్పల్‌, హైదరాబాద్‌ మౌలాలీ నుంచి అగ్నిమాపక …

బీబీనగర్‌ మండలం కొండమడుగు జిన్నింగ్‌ మిల్లులో అగ్ని ప్రమాదం

నల్గొండ: బీబీనగర్‌ మండలం కొండమడుగు జిన్నింగ్‌ మిల్లులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పత్తిబేళ్లు కాలిబూడిదయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను …