నల్లగొండ

చిన్నారిని బలిగొన్న వర్ష బీభత్సం

గడ్డిఅన్నారం : మంగళవారం నాటి వర్ష బీభత్సం ఎనిమిదేళ్ల చిన్నారిని బలిగొంది. వర్షం, ఈదురు గాలుల ధాటికి తాటికి తటిచెట్టు కూలి స్తంభంపై పడడం మూడో తరగతి …

నల్గొండలో విస్తృత తనిఖీలు

నల్గొండ : నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో నల్గొండ పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు . ప్రకాశం జబార్‌, ఎస్పీటీ మార్కెట్‌, రామానంద ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో …

జిల్లాలో పోలీసుల తనిఖీలు

నల్గొండ : ఐబీ హెచ్చరికలతో నల్గొండ పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎస్పీటీ మార్కెట్‌ , రామనంద ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో బాంబ్‌ స్కాడ్‌లతో తనిఖీలు …

మంత్రులను అడ్డుకున్న భాజపా నేతలు

నల్గొండ: జిల్లా డీఆర్సీ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రులకు విద్యుత్‌ ఛార్జీల పెంపు సెగ తగిలింది. ఆర్‌అండ్‌లీ అతిథిగృహం వద్ద మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి , సునీతాలక్షారెడ్డిలను …

విద్యుత్తు ఛార్జీల పెంపుపై నిరసిస్తూ సీపీఎం రిలే నిరాహార దీక్షలు

నేరేడుచర్ల: విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నేరేడుచర్లలో సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్తు ఛార్జీల పెంపు …

ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి ఎంపీ సుఖేందర్‌రెడ్డి

చింతపల్లి: మండలంలోని వెంకటేశ్వరనగర్‌లోని వెంకటేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బ్రహోత్సవాల్లో భాగంగా ఆయన సోమవారం ఆలయంలో ప్రత్యేక …

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

నల్లగొండ : అప్పుల బాద తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు . డిండీ మండలం ఎల్లారెడ్డి బాయిలో ఘటన చోటుచేసుకుంది. పంటలు సరిగా పండక అప్పుల …

సీపీఐ విద్యుత్తు ఛార్జీలపై నిరసనగా రాస్తారోకో

చిట్యాల: విద్యుత్తు ఛార్జీల పెంపునకు నిరసనగా చిట్యాలలో సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నియోజకవర్గ ఇంఛార్జి నూనె వెంకటస్వామి, ఎన్‌కే షరీష్‌, ఆర్‌ శంకర్‌ తదితరులు ఉన్నారు.

విద్యుత్తుఛార్జీల పెంపును నిరసనగా సీపీఎం దీక్ష

చిట్యాల: విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో చిట్యాలలో నిరసన దీక్ష చేపట్టారు. మండలం కార్యదర్శి జిట్ట నగేష్‌,నాయకులు కత్తుల లింగస్వామి, షీల రాజయ్య , …

విద్యుత్తు ఛార్జీలు భారీగా పెంపుపై తెదేపా నిరసన

చిట్యాల: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలను భారీగా పెంచటాన్ని నిరసిస్తూ చిట్యాలలో తెదేపా ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి పాల్వాయి రజనీకుమారి …