నల్లగొండ

శ్రీ గణపతి విగ్రహం ఘనంగా జరిగిన పూజలు

నకిరేకల్‌: పట్టణంలోని భగవద్గీత మందిరంలో శ్రీ గణపతి విగ్రహ ప్రతిష్ట నిర్వహించి 40 రోజులు పూర్తయిన సందర్భంగా ఆదివారం మండల పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి …

పేద ప్రజలే ప్రాణంగా జీవించిన వ్యక్తి అప్పయ్య

చిలుకూరు: పేదప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు నడిపిన వ్యక్తి పేద ప్రజలే ప్రాణంగా జీవించిన వ్యక్తి అప్పయ్య అని మాజీ జడ్పీటీసీ చంద్రశేఖర్‌ అన్నారు. మండలంలోని సీతారామపురంలో …

పోలీస్‌ స్టేషన్‌ గుండెపోటుతో హోంగార్డు మృతి

కోదాడ టౌన్‌: పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న చంద్రరావు (40) అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో శనివారం మృతి చెందాడు. ఇంట్లో ఉండగా అప్పటికే మృతి చెందినట్లు …

మంత్రి జానాను అడ్డుకున్న మహిళలు

నల్లగొండ : రాష్ట్ర మంత్రి జానారెడ్డికి తన సొంత నియోజక వర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. అనుముల మండలం జానారెడ్డి కాలనీలోని మంచినీటి సమస్యను పరిష్కరించాలంటు మహిళలు …

ఆటో బోల్తా : ఇద్దరు మృతి

నల్లగొండ : ఆటో బోల్తా పడిన దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయుస్తున్నారు. దేవరకొండ …

వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్రారంభించిన సీఎం

నల్గొండ: సూర్యపేటలో వ్యవసాయ మార్కెట్‌ యార్డును సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు.

సీఎం పర్యటన సందర్భంగా తెలంగాణ వాదుల అరెస్ట్‌

నల్లగొండ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సూర్యపేట పర్యటన సందర్భంగా ముందస్తుగా పలువురు తెలంగాణ వాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌, జేఏసీ నాయకులను పోలీస్‌ స్టేషన్‌లో నిర్భందించారు. …

భూ సమస్యల దరఖాస్తుల స్వీకరణ

చిలుకూరు: మండలంలోని ఆచార్యుల గూడెం గ్రామంలో రెవెన్యూ సదస్సులో రైతుల నుంచి వారి భూ సమస్యల దరఖాస్తులను తీసుకున్నట్లు మండల తహశీల్దార్‌ ఎన్‌ సూర్య నారాయణ తెలిపారు. …

ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య

చిలుకూరు: చిలుకూరు మండలం జెర్రిపోతుల గూడెం గ్రామానికి చెందిన జ్యోతి (33) బాత్‌రూంలో ఉరివేసుకుని మృతి చెందినట్లు చిలుకూరు ఎస్సై పురేందర్‌ భట్‌ తెలిపారు. మృతురాలి తల్లిదండ్రుల …

పోలింగ్‌ బూత్‌లను ఎంపీడీవో పరిశీలన

చిలుకూరు: చిలుకూరు మండలంలోని జెర్రిపోతుల గూడెం, బేతవోలు, ఆచార్యుల గూడెం, చెన్నారి గూడెం, కొండాపురం గ్రామాల్లో పోలింగ్‌ బూత్‌లను ఎంపీడీవో టి.నాగిరెడ్డి గురువారం పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల …