నల్లగొండ
ఏటీఎం చోరీకి దుండగుల విఫలయత్నం
నల్లగొండ,(జనంసాక్షి): చిట్యాలలోని ఎస్బీమెచ్ ఏటీఎంకు చోరీకి గుర్తు తెలియని దుండగులు విఫలయత్నం చేశారు. అక్కడ ఉన్న వాచ్మెన్ గమనించి కేకలు వేయడంతో దుండగులు పారిపోయినట్లు సమాచారం.
మోడల్ స్కూల్ను ప్రారంభించిన కేంద్రమంత్రి
నల్లగొండ,(జనంసాక్షి): జిల్లాలోని నడిగూడెం మండలం కర్విరాలలో మోడల్స్కూల్ను కేంద్రమంత్రి పల్లంరాజు ప్రారంభించారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- గాంధీ పేరు మార్చడాన్ని సహించం
- తండ్రిపై రూ.3 కోట్ల బీమా చేశారు
- బుగ్గ శివారులో పెద్దపులి అలజడి
- బుగ్గ శివారులో పెద్దపులి అలజడి
- గ్రీన్ కార్డు లాటరీ నిలిపివేత
- భారత్ చైనా మధ్య భారీగా పెరిగిన అంతరం
- యూపీఎస్సీ నియామకాల్లో మరింత పారదర్శకత అవసరం
- టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి.
- అన్నారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
- ఎనిమిదో అంతస్తు నుండి జారిపడి యువతి మృతి
- మరిన్ని వార్తలు



