నిజామాబాద్

వైయస్సార్ టిపి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

టేకులపల్లి, ఆగస్టు 15( జనం సాక్షి): 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా టేకులపల్లి మండల కేంద్రంలోని బోడు రోడ్డు సెంటర్లో జాతీయ పతాకాన్ని వైయస్సార్ టిపి మండల …

పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎంపీటీసీ సరోజిని

టేకులపల్లి ,ఆగస్టు 15( జనం సాక్షి ): మండల పరిధిలోని ముత్యాలంపాడు లో పాఠశాల భవనాన్ని ఎంపీటీసీ బానోతు సరోజిని రాంపురం గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్య ఇందిరా …

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

వేములవాడ రూరల్, ఆగస్టు-15 (జనంసాక్షి) : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలు, కార్యాలయాలలో సోమవారం జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల విద్యావనరుల కేంద్రం నందు …

నందులపల్లిలో ఘనంగా స్వాతంత్ర్య

దినోత్సవ వేడుకలు. ఫోటో రైటప్: జెండా ఆవిష్కరిస్తున్న సీనియర్ సిటిజన్ శంకర్ సింగ్ బెల్లంపల్లి, ఆగస్టు15, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం నందులపల్లి గ్రామంలో సోమవారం …

బెల్లంపల్లి నియోజకవర్గంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఫోటో రైటప్: జాతీయజెండా ఆవిష్కరిస్తున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. బెల్లంపల్లి, ఆగస్టు15, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గంలో సోమవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయజెండా …

షేక్ ఫరీద్ ను సన్మానించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ ఆగస్టు 14 (జనంసాక్షి) మూడవ సరి రైల్వే బోర్డు సభ్యులు గా నియామకం అయిన షేక్ ఫారీద్ ని శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఎమ్మెల్యే …

బిజేవైఎం అధ్వర్యంలో అజాదీ కా అమృత్ మహోత్సవం

జహీరాబాద్ ఆగస్టు 14 (జనంసాక్షి) జహీరాబాద్ పట్టణంలో ని బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ నరేష్ పాటిల్ ఆధ్వర్యంలో అజాదీ కా అమృత్ మహోత్సవ సందర్భంగా జహీరాబాద్ పట్టణంలోని …

ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టాలి…

– కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి. ఊరుకొండ, ఆగస్టు 14 (జనం సాక్షి): ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టాల్సిన సమయం …

మహనీయుల అడుగుజాడల్లో పయణించాలి

తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర్య భారత వజ్రోత్సవ వేడుకలు వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతుల ప్రదానం : హమీద్ షేక్ మిర్యాలగూడ. జనం సాక్షి …

సాయిరాంతండా ఉప సర్పంచ్ శోభన్ బాబుకు పితృ వియోగం

ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ నివాళులు జూలూరుపాడు, ఆగష్టు 14, జనంసాక్షి: మండల పరిధిలోని సాయిరాం తండా గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ హలావత్ శోభన్ బాబు …