నిజామాబాద్

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలుఎల్లారెడ్డి 2 జూన్ జనంసాక్షి (టౌన్) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం నాడు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని …

గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ప్రారంభించిన ఎంపీపీ, జెడ్పిటిసి

ఏర్గట్ల జూన్ 2 ( జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తడపాకల్,బట్టా పూర్  గ్రామాలలో  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామీణ క్రీడా ప్రాంగాణాన్ని జడ్పిటిసి …

క్రీడా ప్రాంగణ ప్రారంభోత్సవనికి ముఖ్యఅతిథిగా పోచారం శ్రీనివాస్ జాజాల సురేందర్ ____________________________________________

ఎల్లారెడ్డి  నియోజకవర్గ గాంధారి మండల హేమ్లానాయక్ తండాలో తెలంగాణ క్రీడా ప్రాంగణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గౌ.శ్రీ.పోచారం శ్రీనివాస్ రెడ్డి  …

నేడే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

రామారెడ్డి  జూన్ 1 (జనం సాక్షీ) నేడే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనున్నట్లు తహశీల్దార్ సురేఖ ఒక ప్రకటనలో వెళ్లడించారు. ఈసందర్భంగా ఆమె తెలుపుతూ, రామారెడ్డి మండల …

రైతుల గురించి ఆలోచించేది కెసిఆర్‌ మాత్రమే

కేంద్రం తీరుతో అనేక విధాలుగా నష్టం తెలంగాణలో బంగారు పంటలు పండేలా ప్రణాళికలు మంత్రి వేముల ప్రశాంతరెడ్డి నిజామాబాద్‌,జూన్‌1(జ‌నంసాక్షి): ఇంతకాలం దేశంలో కార్పోరేట్‌ కంపెనీలకు దోచిపెడుతున్నా, బ్యాంకులు …

త్వరలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి,కేటీఆర్ చేతుల మీదుగా అనాధ పిల్లల ఆశ్రమం ప్రారంభం

కోటగిరి మే 31 జనం సాక్షి:-కోటగిరి మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో గుమ్మడి పౌండేషన్ వారి ఆధ్వర్యంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో సుమారు ఏడు కోట్ల వ్యయంతో తల్లిదండ్రులు …

వానాకాలం పంటల సాగుకు యాక్షన్‌ప్లాన్‌

వరితో పాటు ఆరుతడి పంటలకు ప్రోత్సాహం విత్తనాలు, ఎరువులు సిద్దం చేస్తున్న అధికారులు నిజామాబాద్‌,మే25(జ‌నంసాక్షి): జిల్లాలో వానాకాలం పంటల సాగుకు వ్యవసాయాశాఖ 2022`23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి …

*రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుని మృతి, అవయవదానం చేసిన కుటుంబ సభ్యులు* 

కమ్మర్పల్లి మే ,24 (జనంసాక్షి) కమ్మర్పల్లి మండల కేంద్రంలో గత మూడు రోజుల కిందట స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న యమా సత్యనారాయణ రోడ్డు పక్కన …

కామారెడ్డి జిల్లాలో విషాదం..

ఇంట్లో ఉరి వేసుకొని దంపతుల ఆత్మహత్య కామారెడ్డి జనంసాక్షి :  జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఉరి వేసుకొని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన …

.కేసీఆర్‌ గురించి మీకేమెరుక!

`సోయి లేకుండా సీఎంపై విమర్శలు ` వ్యవసాయపొలంలో ఇళ్లుకట్టుకుంటే తప్పా? ` మానేరుతో మా అనుబంధం పెనవేసుకుంది ` భూసేకరణలో పూర్వీకుల భూములన్నీ కోల్పోయాం ` నానమ్మ, …