నిజామాబాద్

అక్రమ మొరం రవాణా: అడ్డుకున్న గ్రామస్థులు

కోటగిరి ఫిబ్రవరి 26 జనం సాక్షి:- కోటగిరి మండలంలోని ఎత్తోండ గ్రామంలో కొన్ని రోజులుగా మోరం మాఫియా గ్యాంగ్ రేయింపగలు అని తేడా లేకుండా,ప్రభుత్వ అనుమతులు బేఖతరు …

బెల్టుషాపులతో జోరుగా వ్యాపారం

ఇష్టారాజ్యంగా అమ్మకాలు కామారెడ్డి,ఫిబ్రవరి 26(జనం సాక్షి): ఒకవైపు గుడుంబా మానేసిన వారికి ప్రభుత్వం స్వయం ఉపాధి మార్గాలతో జీవనోపాధి కల్పిస్తుంటే, మరోవైపు బెల్టు దుకాణాలతో కొందరు ప్రజలను …

కెసిఆర్‌ సారధ్యంలోనే సంక్షేమ కార్యక్రమాలు

పసుపుబోర్డు పేరుతో రైతులను మోసం చేసిన అర్వింద్‌ బిజెపి నేతలను ఎక్కడిక్కడే నిలదీయాల్సిందే: గంప కామారెడ్డి,ఫిబ్రవరి26(జనం సాక్షి): ఏడున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం …

తెలంగాణ విముక్తి తరహాలో దేశ విముక్తి

బిజెపి నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిందే కెసిఆర్‌ ఎత్తిన పిడికిలితోనే ఇది సాధ్యం దేశ రక్షణకు కెసిఆర్‌ ముందుండి నడుస్తారు టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత వెల్లడి నిజామాబాద్‌,ఫిబ్రవరి26(జనం సాక్షి): …

విజయ డెయిరీ పాల లీటరుకు రూ.4.68 పైసల పెంపు

లీటరుకు రూ.4.68 పైసల పెంపు పాడి రైతులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం జిల్లాలో 3500 మంది మందికి చేకూరనున్న లబ్ధి నిజామాబాద్‌ రూరల్‌, ఫిబ్రవరి 24 : …

అవసరాలకు లోటు రాకుండా ఇసుక సరఫరా

నిజామాబాద్‌,ఫిబ్రవరి24జనం సాక్షి): వ్యక్తిగత అవసలతో పాటు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలని పంచాయితీ అధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా జరక్కుండా చూడడాలని, …

ఇంటర్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన నిజామాబాద్‌,ఫిబ్రవరి24(జనం సాక్షి): జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లావ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంటర్‌ ప్రథమ, …

ఇంటర్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన నిజామాబాద్‌,ఫిబ్రవరి24(జనం సాక్షి): జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లావ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంటర్‌ ప్రథమ, …

సామాన్యుడి సంక్షేమానికి కెసిఆర్‌ పెద్దపీట

వ్యవసాయరంగంలో తిరుగులేని ఆధిక్యం మల్లన్న సాగర్‌ª`తో అద్భుతం ఆవిష్కారం మంత్రి వేమల ప్రశాంతరెడ్డి వెల్లడి నిజామాబాద్‌,ఫిబ్రవరి23(ఆర్‌ఎన్‌ఎ): సీఎం కేసీఆర్‌ పాలనలో వ్యవసాయం బాగుపడిరదని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి …

గంజాయి విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు

‘హాషిష్‌ ఆయిల్‌’పేరుతో మత్తు పదార్థాల విక్రయం తొలిసారి నిజామాబాద్‌ జిల్లాలో పట్టివేత ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు వాడకందారుల్లో యువకులు,విద్యార్థులే అధికం నిజామాబాద్‌ క్రైం, …