నిజామాబాద్

*జలపాతాల వద్ద పర్యటకులు జాగ్రత్తగా ఉండాలి*

*పాండవుల గుట్టలను సందర్శించిన రేగొండ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి* రేగొండ (జనం సాక్షి) రేగొండ మండలం పాండలగుట్టలో జాలువారుతున్న జలుపాతాలను చూడడానికి వస్తున్న పర్యాటకులు జాగ్రత్తలు వహించాలని …

పురాతన ఇండ్లను ఖాళీ చేయండి. ప్రమాదం పొంచి ఉంది

జూలై 14 జనం సాక్షి:-మండల కేంద్రంలో గత ఎనిమిది రోజులుగా కురుస్తున్న వర్షానికి పురాతన పెంకుటిల్లు కులిపోతున్నయి.ఈ సందర్భంగా గురువారం స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్,స్థానిక సింగిల్ …

వర్షంలో సైతం ప్రజల బాగోగులు చూసుకుంటున్న మండల నాయకులు , అధికారులు

(జనంసాక్షి): రాష్ట్రంలో మరియు రుద్రూర్ మండలం కురుస్తున్న భారీ వర్షాలకు   రుద్రూర్ మండల నాయకులు , అధికారులు వర్షంలో సైతం గొడుగులు పట్టుకొని రుద్రూర్ మండలం లోని …

వర్షంలో సైతం ప్రజల బాగోగులు చూసుకుంటున్న మండల నాయకులు , అధికారులు

రుద్రూర్ (జనంసాక్షి): రాష్ట్రంలో మరియు రుద్రూర్ మండలం కురుస్తున్న భారీ వర్షాలకు రుద్రూర్ మండల నాయకులు , అధికారులు వర్షంలో సైతం గొడుగులు పట్టుకొని రుద్రూర్ మండలం …

లోతట్టు ప్రాంతాలు, పునరావాస కేంద్రాలను సందర్శించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి…

  ముంపు బాధితులకు బాసటగా నిలువాలని అధికారులకు హితవు… జిల్లా యంత్రాంగం సమర్ధవంతంగా పని చేస్తోందని సంతృప్తి వెలిబుచ్చిన మంత్రి. నిజామాబాద్, జూలై 14 (జనంసాక్షి) : …

నిజామాబాద్‌ను వీడని వర్షం

వర్షాల ధాటికి పొంగిపొర్లుతున్న వాగులు 50కి పైగగా ప్రాంతాల్లో నిలిచిన రాకపోకలు నిజామాబాద్‌,జూలై14(జనం సాక్షి): జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా వర్షం కురుస్తోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో …

: అత్యవసరమైతే తప్ప ఎవ్వరు బయటకు వెళ్ళవద్దు. మేమున్నాం ఎవ్వరు అధైర్య పడవద్దు

జూలై 13 జనం సాక్షి:-దట్టమైన తెల్లటి మేఘాలతో కూడిన మబ్బులకు చిల్లు పడ్డట్లుగా గత కొన్ని రోజులుగా కోటగిరి మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకి …

ఉధృతంగా ప్రవహిస్తున్న గాంధారి పెద్దవాగు నిండుకుండలా చెరువులు

_ జనంసాక్షి జూలై 13  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గాంధారి మండలం లో గత వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి కావున …

వరద ఉధృతికి కొట్టుకు పోయినకేజ్‌ కల్చర్లు

సుమారు 4కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా నిజామాబాద్‌,జూలై13(జనంసాక్షి): నీలి విప్లవంలో భాగంగా ఏర్పాటు చేసిన కేజ్‌ కల్చర్లు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. దీంతో రూ.4 కోట్ల వరకు …

ప్రశ్నించేవాడు లేకపోతే.. బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది.

నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయ అశోక్ కుమార్. తాండూరు జులై 13(జనంసాక్షి)సంవత్సరాలు గడిచిన కరణ్ కోట్ రోడ్డు పనులు పూర్తి కావడం లేదని తాండూర్ నియోజకవర్గ …